mt_logo

డిసెంబర్ 3 తర్వాత తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే: మంత్రి కేటీఆర్ 

పార్క్ హయత్‌లో సీఎంఎస్‌టీఈఐ (CMSTEI) గిరిజన వ్యవస్థాపకుల సక్సెస్ మీట్‌కు మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..  3వ తేదీ…

తెలంగాణ తల వంచదు, తల దించదు: మంత్రి కేటీఆర్

ఢిల్లీ అహంకారానికి తెలంగాణ తల వంచదు, తల దించదని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. బుధవారం తెలంగాణ భవన్‌లో కూకట్‌పల్లి కాంగ్రెస్‌ నేత గొట్టిముక్కల వెంగళ్‌రావు, పీసీసీ…

అన్నారం బ్యారేజ్‌కి ఎలాంటి సమస్య లేదు: యాదగిరి, అన్నారం బ్యారేజి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్

అన్నారం బ్యారేజ్‌పై మీడియాలో, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని యాదగిరి, నీటి పారుదల శాఖ ఈఈ (సరస్వతి బరాజ్‌), తెలిపారు. బ్యారేజ్‌కు ఎలాంటి ప్రమాదం లేదని…

BJP importing large number of leaders to face KCR in Kamareddy: KTR

Hyderabad: BJP is importing and deploying 16 leaders including Chief Ministers, Union Ministers, PM Narendra Modi and Union Home Minister…

వచ్చే ఎన్నికలు ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య పోరాటం: కేటీఆర్

కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్నూర్‌ మండల కేంద్రంలో పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు సోనియాగాంధీపై, రాహుల్‌గాంధీపై నోటికొచ్చినట్లు మాట్లాడిన రేవంత్‌…

ప్రధాని మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుంది: సీఎం కేసీఆర్

ప్రధాని మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఇల్లందు నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో సీఎం మాట్లాడుతూ… ప్రధాని మోదీ…

ఆరు నూరైనా బీఆర్ఎస్ గెలుపును ఎవరు ఆపలేరు: సీఎం కేసీఆర్

ఆరు నూరైనా బీఆర్ఎస్ గెలుపు ఎవరు ఆపలేరని సీఎం అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ.. సత్తుపల్లిలో 70, 80 వేల…

తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం

కేసీఆర్‌ దంపతులతో యాగ సంకల్పం చేయించిన స్వరూపానందేంద్ర మూడు రోజులపాటు రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక…

75 సీట్లు గెలవనున్న బీఆర్ఎస్… తెలంగాణ ఎన్నికలపై జనతా కా మూడ్ సంస్థ సర్వే

ప్రముఖ భారతీయ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ జనతా కా మూడ్ తమ ‘తెలంగాణ 2023 ఎన్నికల సర్వే’ని బుధవారం ఢిల్లీలో విడుదల చేసింది. ఇప్పటికే మిషన్‌ చాణక్య,…

డబ్బాలో రాళ్ళు వేసి కొడుతున్న కాంగ్రెస్: మంత్రి హరీశ్ రావు

ఎల్బీనగర్‌లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో కాంగ్రెస్ నేత ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి దంపతులు, ఇతర నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ…