mt_logo

What happened to your self-respect now? Harish Rao questions Eatela Rajender

Describing Eatela Rajender as a betrayer, BRS senior leader Mr T Harish Rao sought to know what happened to his…

వచ్చిన తెలంగాణను విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్: సీఎం కేసీఆర్

వచ్చిన తెలంగాణను విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. కామారెడ్డి ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో నాకు దీవెన…

‘దారి చూపిన దశాబ్ది’ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

–రచయిత రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ కు అభినందన ఢిల్లీ పెద్దలు, పరాయి రాష్ట్ర గద్దల చేతిలో పావులుగా మారిన రాష్ట్ర కాంగ్రెస్,…

People’s blessings helped to develop Sircilla: KTR

BRS working president, IT Minister KTR said that he developed Sircilla constituency and district with the blessings of the people…

కేటీఆర్ ఆర్మూర్ రోడ్ షోలో చిన్న ఆపశృతి

ఆర్మూర్ రోడ్ షోలో చిన్న ఆపశృతి చోటు చేసుకుంది.  రోడ్ షో సందర్భంగా వాహనానికి బ్రేక్ వేయడంతో రేయిలింగ్ విరిగిపోయింది.  వాహనం పైనుంచి కిందికి జారారు. అదృష్టవశాత్తు…

CM KCR filed nomination papers for Gajwel and Kamareddy Assembly seats

BRS chief and Chief Minister KCR, who is contesting for the third time from Gajwel Assembly constituency, submitted his nomination…

ఎట్లుండే సిరిసిల్ల ఇప్పుడెట్ల అయ్యింది: మంత్రి కేటీఆర్

సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన నామినేషన్ దాఖలు చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాకు రాజకీయ బిక్షని ఇచ్చిన…

గజ్వేల్‌లో నామినేషన్ వేసిన సీఎం కేసీఆర్

గ‌జ్వేల్: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌లో తన నామినేషన్ దాఖలు చేసారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు బీఆర్ఎస్ నాయ‌కులు పాల్గొన్నారు. ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో గ‌జ్వేల్‌కు బయల్దేరి…

సిరిసిల్లలో నామినేషన్ దాఖలు చేసిన మంత్రి కేటీఆర్

సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన నామినేషన్ దాఖలు చేసారు. సిరిసిల్లకు బయలుదేరే ముందు తన నివాసం ప్రగతి భవన్లో…

ఇవ్వాళ ఎన్నికల్లో టిక్కెట్లు అమ్ముకున్నోళ్ళు రేపు రాష్ట్రాన్ని అమ్ముకోరా?: సీఎం కేసీఆర్

నేడు ఎన్నికల్లో టిక్కెట్లు నమ్ముకున్నోళ్ళు రేపు రాష్ట్రాన్ని అమ్ముకోరా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. బెల్లంపల్లి ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. చాలా చైతన్యవంతంగా ఉంటూ…