తెలంగాణ ప్రజలు ఆగం కావాల్సిన పరిస్థితి తెచ్చిందే కాంగ్రెస్: ఎల్లారెడ్డి సభలో సీఎం కేసీఆర్
కాంగ్రెస్ నాయకులు ఉద్యమంలో నోరు మూసుకున్నరు కాబట్టే తెలంగాణ ప్రజలు ఆగం కావాల్సిన పరిస్థితి వచ్చిందని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఎల్లారెడ్డి ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం…
