mt_logo

పాలమూరు ప్రాజెక్టుపై ఏపీ వేసిన కేసును ట్రిబ్యూనల్ కొట్టివేయడం పాలమూరు విజయం: మంత్రి సింగిరెడ్డి

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఏపీ వేసిన కేసును కృష్ణా ట్రిబ్యూనల్ కొట్టివేయడం పట్ల వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది…

Minister KTR inaugurates CapitaLand’s redeveloped International Tech Park in Hyderabad 

CapitaLand Investment Limited (CLI) has commenced operations for Phase I of the newly redeveloped International Tech Park Hyderabad (ITPH). Located…

Minister KTR says he is ready to give up his seat for women’s quota

IT Minister KT Rama Rao said that he fully welcomes the Women’s Reservation Bill and believes that there is a…

ఓటర్ల జాబితా సవరణ తర్వాత తెలంగాణలో 3.13 కోట్ల ఓటర్లు

హైదరాబాద్: 2023 సంవత్సరానికి చేపట్టిన ఓటర్ల జాబితా రెండవ సవరణలో అభ్యర్థనలు, అభ్యంతరాల స్వీకరణ ఘట్టం ఈ రోజు(సెప్టెంబరు 19)తో ముగిసింది. అర్హులైన పౌరులు కొత్త ఓటర్లుగా…

Happening Hyderabad gets a brand new addition; Lake Front Park is ready for inauguration

A new aesthetic attraction has been added to the happening city of Hyderabad. The Lake Front Park near the Jalavihar…

రూ.18.23 కోట్లతో కంగ్టి నుంచి కర్ణాటక బోర్డర్ రోడ్డుకు భూమి పూజ చేసిన మంత్రి హరీశ్ రావు

సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో రూ. 18.23 కోట్లతో కంగ్టి నుంచి కర్ణాటక బోర్డర్ వరకు నిర్మించే రోడ్డు కోసం మంత్రి హరీశ్ రావు భూమి…

తెలంగాణ అభివృద్ధికి ఢిల్లీ పెద్ద‌లు, ఇత‌ర రాష్ట్రాల నాయ‌కులు ఫిదా.. బీజేపీ, కాంగ్రెస్ గ‌ల్లీ లీడ‌ర్ల‌కు కాన‌రాని డెవ‌ల‌ప్‌మెంట్‌!

వ్య‌వ‌సాయం, పారిశ్రామికం, ఐటీ, విద్యుత్తు.. ఇలా ఏ రంగం తీసుకొన్నా తెలంగాణ అన్ని రంగాల్లోనూ దేశంలోనే నంబ‌ర్ వ‌న్‌గా ఉన్న‌ది. సీఎం కేసీఆర్ విజ‌న్‌తో రాష్ట్రంలోని మూల‌మూల‌కూ…

తెలంగాణ‌పై ఢిల్లీ పార్టీల దండ‌యాత్ర‌.. ప‌చ్చ‌ని రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ భారీ కుట్ర‌!

స‌మైక్య పాల‌న‌లో 60 ఏండ్లు తెలంగాణ అరిగోస ప‌డ్డ‌ది. నీళ్లు, నిధులు, నియామ‌కాలు.. ఇలా ప్ర‌తి అంశంలోనూ వివ‌క్ష‌ను ఎదుర్కొన్న‌ది. ఆంధ్రా నాయ‌కులు ఇక్క‌డి నిధుల‌ను దోచి…

తిట్లు కాంగ్రెస్‌వి అయితే కిట్లు కేసీఆర్‌వి: మంత్రి హరీశ్ రావు

సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌ నియోజకవర్గం శంకరంపేట్‌లో 100 డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రారంభించి, 350 మంది గృహ లక్ష్మి లబ్ధిదారులకు పట్టాలను మంత్రి హరీష్ రావు పంపిణీ…

ఎమ్ఎన్‌జే ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్ సర్జికల్, లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్‌ని ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

ఎమ్ఎన్‌జే ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్ సర్జికల్ సిస్టంతో పాటు లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్‌ని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన…