mt_logo

ఈ లక్ష్యంతోనే యూకే పర్యటనకు బయలుదేరిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ పరిశ్రమలు మరియు ఐటి శాఖ మంత్రి కే తారకరామారావు ఈరోజు యూకే పర్యటనకు బయలుదేరారు. ఈరోజు ఉదయం…

ప్రజల అభివృద్ధి, శ్రేయస్సు కోసం ఓటు వేయండి

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత, క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ఓటర్లకు పిలుపునిస్తూ ట్వీట్ చేసారు. ప్రియమైన కర్ణాటక ప్రజలారా.. ద్వేషాన్ని తిరస్కరించండి! సమాజం మరియు ప్రజల…

ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడిగా సోమేష్ కుమార్

మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ (రిటైర్డ్ ఐఎఎస్) ను కేబినేట్ హోదాతో కూడిన తన ప్రధాన సలహాదారుడిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సీఎం…

 ఓఆర్‌ఆర్ గ్రీనరీకి ముగ్దులైన ఐఎఫ్‌ఎస్ టీమ్

ఓఆర్ఆర్ గ్రీనరీకి ముగ్దులైన ఐఎఫ్ఎస్ టీమ్  ఓఆర్ఆర్ డ్రిప్ సిస్టమ్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ పై అధ్యయనం                                             ఓఆర్ఆర్ గ్రీనరీ ప్రత్యేకతలను వివరించిన డైరెక్టర్ ప్రభాకర్  హైదరాబాద్ :…

కాంగ్రెస్‌ చేసిన మోసంతోనే అనేక బ‌లిదానాలు

 కాంగ్రెస్ తీరుతోనే ఆత్మ బ‌లిదానాలు అమ‌ర వీరుల కుటుంబాల‌పై మాట్లాడే అర్హ‌త కాంగ్రెస్‌కు లేదు ప్రియాంక మాట‌లు న‌వ్వు తెప్పిస్తున్నాయి నాడు గాంధీ త‌ర‌హాలోనే కేసీఆర్ తెలంగాణ…

యువతలో మార్పు మొదలైంది.. బీజేపీ పతనం ప్రారంభమైంది

బీజెపి వల్ల వైషమ్యాలు తప్పా…అభివృద్ది లేదని యువత గ్రహిస్తున్నది కేసీఆర్ అభివృద్ది కోసం పని చేస్తుంటే…బీజేపీ విద్వేష, కక్ష్యపూరిత రాజకీయాలు చేస్తోంది ఒక్క ఓటు తక్కువైందని ప్రధాని…

మహబూబ్ నగర్ లో జాతీయ స్థాయి సెయిలింగ్ ఛాంపియన్ షిప్

హైదరాబాద్: రాష్ట్ర క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఇటీవల…

 జాతీయ బీసీ కమీషన్ చైర్మన్ తో సీ.ఎస్, డీజీపీ భేటీ

 హైదరాబాద్: జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారామ్ అహిర్ ను నేడు, మంగళవారం, ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ…

మోడీ క్షేమాపణ చెప్పాలి : ఢిల్లీ మంత్రి ఆతిషి

హైదరాబాద్‌: ఢిల్లీ మద్యం విధానం కేసులో నేరం జరిగినట్లు ఎటువంటి ఆధారం లేదని సీబీఐ ప్రత్యేక కోర్టు తేల్చి చెప్పింది. ఈ విషయంపై ఆప్‌ ముఖ్యనేత, ఢిల్లీ…

రేవంత్ తనకు తాను గొప్ప నాయకుడు అని ఊహించుకుంటున్నాడు : మంత్రి వేముల

మహబూబ్ నగర్ జిల్లా: దేవరకద్రలో 24 కోట్ల 67 లక్షలతో నూతనంగా నిర్మించిన రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని, నుతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభించిన రోడ్లు…