mt_logo

SBI data proves Revanth’s crop loan waiver claim wrong

The data provided by the State Bank of India (SBI) has exposed discrepancies in the claims made by CM Revanth…

రుణమాఫీపై దసరా తర్వాత రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా: హరీష్ రావు

దసరా తరవాత రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తం.. రుణమాఫీ అమలు చేయిస్తాం అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు…

తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది: మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులను కలిసిన హరీష్ రావు

హైదర్‌షాకోట్‌లో మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితుల ఇండ్లను మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ బృందం నేడు పరిశీలించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆపదొస్తే…

హైడ్రా బాధితులకు అండగా బీఆర్ఎస్!

కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత చర్య హైడ్రా వల్ల నష్టపోతున్న ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ తలుపు తడుతున్నారు. ఈరోజు ఉదయం నుండే…

బుచ్చమ్మది ప్రభుత్వ హత్య.. హైడ్రా పేరిట మూడు ఆత్మహత్యలు జరిగాయి: హరీష్ రావు

బుచ్చమ్మది ఆత్మహత్య కాదు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య అని మాజీ మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు. హైడ్రా పేరిట ఇప్పటికే మూడు ఆత్మహత్యలు జరిగాయి..…

హైడ్రా.. హైడ్రోజన్ బాంబులా మారింది.. హరీష్ రావును కలిసిన హైడ్రా బాధితులు

రేవంత్‌ రెడ్డి మూసీలో గోదావరి నీళ్లు పారిస్తానంటున్నాడు. కానీ పేద, మధ్య తరగతి ప్రజల రక్తం, కన్నీళ్లు పారించే ప్రయత్నం చేస్తున్నాడు అని మాజీ మంత్రి హరీష్…

ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి: హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం రూ. రెండు లక్షల రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నంగునూరులో రైతులు నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు…

ఆర్ఆర్ఆర్ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది: హరీష్ రావు

మాజీ మంత్రి హరీష్ రావును రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) బాధితులు, రైతులు ఈరోజు కలిశారు. ఆర్ఆర్ఆర్ విషయంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీని,…

తెలంగాణలో గూండా రాజ్యం నడుస్తుంది: సునీతా లక్ష్మారెడ్డిని పరామర్శించిన హరీష్ రావు

మెదక్ జిల్లా గోమారంలో నిన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిపై దాడి జరిగిన నేపథ్యంలో.. సునీతా లక్ష్మారెడ్డి ఇంటికి మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే చింతా…

ఖమ్మంలో 9 మందిని గెలిపిస్తే.. 3 లక్షల ఎకరాలు ఎండబెడతారా?: కాంగ్రెస్‌పై హరీష్ రావు ధ్వజం

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వైఫల్యం వల్ల ఎండిపోతున్న పంట పొలాలపై తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహంచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..…