హైడ్రా కూల్చివేతల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. హైడ్రా కమీషనర్ రంగానాథ్, ఇతర అధికారులకు చురకలు అంటించింది. అమీన్పూర్లో ఈ నెల 22న…
హైదర్షాకోట్లో మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితుల ఇండ్లను మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ బృందం నేడు పరిశీలించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆపదొస్తే…
రేవంత్ రెడ్డి మూసీలో గోదావరి నీళ్లు పారిస్తానంటున్నాడు. కానీ పేద, మధ్య తరగతి ప్రజల రక్తం, కన్నీళ్లు పారించే ప్రయత్నం చేస్తున్నాడు అని మాజీ మంత్రి హరీష్…
తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు కూల్చివేతల పర్వం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. హైడ్రా పేరిట చెరువులకు దగ్గర్లో ఉన్న కట్టడాలతో మొదలైన కూల్చివేతలు.. ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో…