ఎన్నికల శంఖారావం మోగిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్ 15న హుస్నాబాద్లో నిర్వహించనున్న సభ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్లో ప్రణాళిక …
తొర్రూరులో జరిగిన పాలకుర్తి నియోజకవర్గం సంక్షేమ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు.దయాకర్ రావుని లక్ష ఓట్ల మెజారిటీతో…
తెలంగాణలో ఎన్నికలు ఏకపక్షమే.. భారీ విజయం భారత రాష్ట్ర సమితిదే అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో తెలిపారు. రెండు సార్లు నిండు మనసుతో ప్రజా ఆశీర్వదించారని.. మూడోసారి…
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సమక్షంలో మేడ్చల్ – మల్కాజిగిరి డీసీసీ ప్రెసిడెంట్ నందికంటి శ్రీధర్ బీఆర్ఎస్లో చేరారు. నందికంటి శ్రీధర్ వెంట…