mt_logo

రేవంత్ ‘పాప పరిహారానికి’.. రేపు యాదాద్రికి హరీష్ రావు

ఆగస్టు 15 లోగా రైతులందరికి రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నర్సింహాస్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పినందుకు పాప పరిహారం కోసం,…

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విషజ్వరాలకు బలవుతున్న ప్రజలు: హరీష్ రావు

డెంగీ, మలేరియా, గన్యా వంటి విషజ్వరాలతో రాష్ట్రం వణుకుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేకపోవడం శోచనీయం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. డెంగీ…

మానసిక రుగ్మత నుంచి రేవంత్ త్వరగా కోలుకోవాలి: కేటీఆర్

రాజీవ్ గాంధీ విగ్రహం వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. అధికారంలోకి వచ్చిన తొలిరోజే…

రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ రైతులను మోసం చేసింది: రాహుల్ గాంధీ, ఖర్గేలకు కేటీఆర్ లేఖ

తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ పేరుతో మోసం చేసిందని రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేకి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్…

త్వరలోనే తన బృందంతో రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం: కేటీఆర్

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే ఎందుకు భయమో..…

రుణమాఫీలో కోత, మాటలేమో రోత.. ఇదీ రేవంత్ తీరు: హరీష్ రావు

అసెంబ్లీ ఎన్నికలప్పుడు రుణమాఫీకి రూ. 40 వేల కోట్లు అవసరమని చెప్పి, తీరా చేసింది రూ. 17 వేల కోట్లు.. అంటే రూ. 23 వేల కోట్లు…

హరీష్ రావు నివాసంపై కాంగ్రెస్ గుండాల దాడి పిరికిపందల చర్య: కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు నివాసంపైన కాంగ్రెస్ గుండాల దాడిని పిరికిపందల చర్యగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు గత…

సిద్దిపేట ఎమ్మెల్యే అధికారిక నివాసంపై కాంగ్రెస్ గూండాల దాడి దారుణం: హరీష్ రావు

సిద్దిపేట ఎమ్మెల్యే అధికారిక నివాసంపై అర్ధరాత్రి కాంగ్రెస్ గూండాలు దాడి చేసి, తాళాలు పగలగొట్టి, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణం అని మాజీ మంత్రి హరీష్…

స్వతంత్ర భారతంలోనే అతిపెద్ద మోసం.. కాంగ్రెస్ చేసిన రుణమాఫీ: కేటీఆర్

100% రుణమాఫీ జరిగిందని ఒక్క రైతు చెప్పినా నేను రాజకీయాలను వదిలేస్తా అని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. 60%…

కానిస్టేబుల్ యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పతకం దక్కడం సంతోషం: కేటీఆర్

విధి నిర్వహణలో విశేష ధైర్య సాహసాలు ప్రదర్శించి.. రాష్ట్రపతి శౌర్య పతకాన్ని సాధించిన తెలంగాణ బిడ్డ కానిస్టేబుల్ యాదయ్యకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు.…