mt_logo

బీసీ కులగణనపై బీజేపీ వైఖరి చెప్పాలి: కవిత

బీసీ కులగణనపై తమ వైఖరి ఏంటో బీజేపీ పార్టీ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలు,…

8 మంది బీజేపీ ఎంపీలు బయ్యారం ఉక్కు పరిశ్రమపై స్పందించకపోవడం శోచనీయం: కవిత

బయ్యారంలో వెంటనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు – తెలంగాణ హక్కు అంటూ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి…

Revanth who claims to be a sports enthusiast is encroaching on Trimulgherry football ground: Krishank

BRS Party spokesperson Krishank Manne has expressed strong concern over the Congress government’s notification of land acquisition that threatens the…

ఆదానీకి కేసీఆర్ రెడ్ సిగ్నల్ వేస్తే.. రేవంత్ రెడ్ కార్పెట్ వేసిండు: కేటీఆర్

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 20 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోయిన వాంకిడి గ్రామానికి…

బీసీలకు హామీ ఇచ్చిన విధంగా కామారెడ్డి డిక్లరేషన్‌ను కాంగ్రెస్ అమలు చేయాలి: కవిత

కుల గణన డెడికేటెడ్ కమీషన్ చైర్మన్‌కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత నివేదిక అందచేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. డెడికేటెడ్ కమీషన్‌కు నివేదిక ఇచ్చాం.…

మహారాష్ట్రలో 5 గ్యారంటీల కాంగ్రెస్ గారడీని ప్రజలు నమ్మలేదు: హరీష్ రావు

మహారాష్ట్రలో 5 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీ ప్రజలు నమ్మలేదు అని స్పష్టం అయ్యింది అని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్…

దేశ భవిష్యత్‌కు ప్రాంతీయ పార్టీలే బలమైన పునాదులని తేలిపోయింది: కేటీఆర్

మహరాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ భవిష్యత్‌కు ప్రాంతీయ పార్టీలే గట్టి పునాదులన్న సందేశం…

అదానీ అంశంలో చేతులెత్తేసిన రాహుల్.. రేవంత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు?

తాజా పరిణామాలు చూస్తుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే అనిపిస్తుంది. ఒకవైపేమో దేశవ్యాప్తంగా అదానీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ కాలికి బలపం కట్టుకుని…

గిరిజనులపై రేవంత్ సర్కార్ దమనకాండ రాహుల్ గాంధీకి కనిపించటం లేదా?: కేటీఆర్

ఢిల్లీలోని కాన్స్‌టిట్యూషన్ క్లబ్‌లో లగచర్ల బాధితులతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో రేవంత్ రెడ్డి…

ప్రభుత్వంలో మంత్రులు దళారులు, మిల్లర్లతో కుమ్మక్కయ్యారు: జగదీశ్ రెడ్డి

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పత్తి, వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులతో ప్రభుత్వం…