mt_logo

త్యాగధనులైన తెలంగాణ బిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం నిత్య నివాళి 

రూ. 177.50 కోట్లతో ఆరు అంతస్తుల్లో అమరవీరుల జ్యోతి  లుంబినీ పార్కు సమీపంలో 3.29 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయింపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల…

‘ఇది కదా.. బంగారు తెలంగాణ’ పుస్తక ఆవిష్కరణ 

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా.. గత తొమ్మిదేళ్ల లో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ  సాధించిన ప్రగతి, విజయాలపై ఆ సంస్థ  ప్రజా…

హైదరాబాద్ నగరానికి మరో భారీ పెట్టుబడి

•యూకేకి చెందిన లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ హైదరాబాద్ నగరంలో టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభించేందుకు నిర్ణయం •గత నెల యూకేలో మంత్రి కేటీఆర్ తో సమావేశమైన సంస్థ…

ఫ్లైఓవర్  ప్రమాదంలో గాయపడిన వారికి మంత్రి కేటీఆర్ భరోసా

హైదరాబాద్ నగరంలో ఎల్బీనగర్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు ఈరోజు సికింద్రాబాద్ లోని…

తెలంగాణ వైద్యారోగ్య శాఖ ముందస్తు అప్రమత్తత

వైద్య సిబ్బందికి  జిల్లా స్థాయిలో శిక్షణ  అవసరమైన మందులు అందుబాటులో..  అందుబాటులో 108 అంబులెన్స్ లు పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఏడు రాష్ట్రాల…

గూడ అంజయ్య పాటలు ప్రజల్లో రగిలించిన స్ఫూర్తి గొప్పది 

తెలంగాణ అస్తిత్వ ఆకాంక్షలకు గూడ అంజయ్య గేయాలు, సాహిత్యం ప్రతీకలుగా నిలిచాయని, తెలంగాణ గోసను తనదైన యాసలో కై కట్టిన గూడ అంజయ్య పాటలు ప్రజల్లో రగిలించిన…

సీఎం కేసీఆర్ సంక‌ల్పం.. ల‌క్ష్మీన‌ర‌సింహుడికి దివ్య‌ధామం

-యాద‌గిరి క్షేత్రం..మ‌నంద‌రి అదృష్టం -మ‌న ఆధ్యాత్మిక‌త‌కు నూత‌న ఒర‌వ‌డి మ‌న ప‌క్కరాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు తిరుప‌తి క్షేత్రం ఉన్న‌ది.. మరి మ‌న తెలంగాణ‌కు అలాంటి ఓ ఆల‌యం ఉండాల‌ని…

నిరుపేదకు మ‌హా ఆత్మ‌గౌర‌వ సౌధం.. తెలంగాణ స‌ర్కారు సంక‌ల్పానికి నిద‌ర్శ‌నం

 -దేశంలోనే అతిపెద్ద ‘ఆదర్శ టౌన్‌ షిప్‌’గా కొల్లూర్‌ -ఒకేచోట ల‌క్ష మంది ఉండేలా 15,660 ఇండ్ల నిర్మాణం హైద‌రాబాద్‌: పేదొడికి సొంతిల్లు ఓ క‌ల‌. ఈ కాలంలో…

క‌రీంన‌గ‌ర్ పట్టణానికే త‌ల‌మానికంగా కేబుల్ బ్రిడ్జి

-మానేరున‌ది పై 224 కోట్లతో నిర్మాణం -దేశంలోనే తొలిసారి డైన‌మిక్ లైటింగ్‌ క‌రీంన‌గ‌ర్‌: కేబుల్ బ్రిడ్జి అంటే మ‌న‌కు హైద‌రాబాద్‌లోని దుర్గం చెరువు గుర్తొస్తుంది.. కానీ ఇక‌నుంచి…

జయశంకర్ సార్ ఆకాంక్ష రాష్ట్రం సాధించిన ప్రగతిలో నిత్యం ప్రతిబింబిస్తూనే ఉంటుంది : సీఎం కేసీఆర్

తెలంగాణ  రాష్ట్ర  సాధనోద్యమంలో భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన స్వయం పాలన  స్వాప్నికుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్  వర్ధంతి (జూన్ 21) సందర్భంగా…