ఎండనక, వాననక, కాలుష్యంలో మగ్గుతూ విధులు నిర్వహించే ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు 30 శాతం అదనపు వేతనం పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల జరిగిన…
చంద్రబాబు సర్కారు 300 ఎకరాలు, మిగతా సీమాంధ్రులు 327 ఎకరాల గురుకుల ట్రస్ట్ భూములను కబ్జా చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. నీతి, నిజాయితీ ఏమాత్రం లేని…
విమాన పరికరాల తయారీ పరిశ్రమను రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో నెలకొల్పుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో తొలి పరిశ్రమ కానుంది. హైదరాబాద్…
పీపీఏలు రద్దు చేస్తూ ఆంధ్రా సర్కార్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు అన్న…
గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు రాములు నాయక్ ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. సాసనమండలి చైర్మన్ నేతి…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం బేగంపేటలోని తన అధికారిక నివాసంలో అడుగుపెట్టారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ఉదయం 10.48 గంటలకు కుటుంబసభ్యులతో గృహప్రవేశం చేశారు. ఈ…
-బేగంపేట అధికారిక నివాసంలోకి సీఎం కేసీఆర్ -శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేసిన ముఖ్యమంత్రి -ఆంధ్ర దురహంకారపు ఆఖరి ప్రతీక తెలంగాణ వశం బేగంపేట క్యాంపు కార్యాలయం… ఒకనాడు తెలంగాణకు…
ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలంగాణ భవన్ లో జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జై తెలంగాణ, జయశంకర్…
-తెలంగాణ ఉద్యమంలో ఒడువని ముచ్చట.. -ఉద్యమకారుడి నుంచి.. మహోపాధ్యాయుడిదాకా.. -ప్రొఫెసర్ సాబ్ ఉద్యమ ప్రస్థానం. మిస్టర్ జయశంకర్ ఇది హైదరాబాద్ స్టేట్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మీ…