mt_logo

ఈనెల 26 నుండి హైటెక్స్ లో సోలార్ ఎలక్ట్రిక్ ఎక్స్ పో..

తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా సౌర విద్యుత్ ఉత్పత్తికి అనుకూలంగా ఉండటం, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు విద్యుత్ లోటును అధిగమించేందుకు ప్రత్యామ్నాయంగా సోలార్ రంగాన్ని ప్రోత్సహిస్తుండటంతో సౌర…

ఎమ్మెల్సీ బరిలో దేవీప్రసాద్..

తెలంగాణ ఉద్యోగసంఘాల జేఏసీ చైర్మన్, టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ వచ్చే శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేయనున్నారని తెలిసింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగడానికి…

సంప్రదాయేతర విద్యుత్ వనరుల ఉపయోగంలో తెలంగాణకు అవార్డ్..

సౌర విద్యుత్ తో పాటు సంప్రదాయేతర, నూతన ఇంధన వనరులు అమల్లోకి తెచ్చినందుకు గానూ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక అవార్డును కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలో ఆదివారం ప్రారంభమైన…

రియల్ లీడర్.. రాజకీయ ప్రస్థానం

-స్వరారాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు.. రేపు సీఎం కే.చంద్రశేఖర్‌రావు జన్మదినం.. -రాష్ట్ర సాధనలో ఉద్యమ నాయకుడు.. స్వరాష్ట్రంలో అధినాయకుడు మన నీళ్లు దారి మళ్లిన వేళ.. నిధులు…

మున్సిపల్ మేయర్లు, చైర్మన్లతో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో మున్సిపల్ మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లు, ఇంజినీర్లతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీల అభివృద్ధితోపాటు ఇతర అంశాలపై…

దూసుకుపోతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం!

టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజలనుండి భారీ స్పందన వస్తోంది. ఇదే జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో సభ్యత్వ నమోదు రెట్టింపు అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.…

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ పునర్నిర్మాణం..

సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, వందేళ్లుగా అనేకరకాలుగా బాధలు పడ్డ…

హరిప్రసాద్ కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్ధిక సాయం..

సీనియర్ జర్నలిస్ట్ హరిప్రసాద్ సంస్మరణ సభ ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా ఐటీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే గువ్వల…

42 టీఎంసీలు అదనంగా వాడుకున్న ఏపీ!

బుధవారం నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు అధ్యక్షతన ఆ శాఖ ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో 42 టీఎంసీల నీటిని ఏపీ ప్రభుత్వం…

టీడీపీని పీడీపీ(పక్క దేశం పార్టీ) గా మార్చుకోవాలి – కేటీఆర్

పక్కరాష్ట్రం నుండి పాలిస్తున్నట్లు ఉందన్న ఏపీ సీఎం చంద్రబాబు తన పార్టీని టీడీపీ కాకుండా పీడీపీ(పక్క దేశం పార్టీ) గా మార్చుకోవాలని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ సూచించారు.…