mt_logo

తెలంగాణ క్రికెట్ టోర్నీల క్యాలెండర్ ను విడుదల చేసిన ఎంపీలు..

తెలంగాణ క్రికెట్ సంఘం టోర్నీల క్యాలెండర్ ను టీఆర్ఎస్ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీబీ పాటిల్ లు ఆవిష్కరించారు. తెలంగాణ యువకుల్లో క్రికెట్ ప్రతిభ వెలికితీయడానికి…

వచ్చింది తెలంగాణ రాష్ట్రం.. రైతులు ధైర్యంగా ఉండాలి- ఈటెల

ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ నేడు వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో లక్షమొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ ప్రొ. సీతారాం నాయక్, టీఆర్ఎస్ నేత…

సెప్టెంబర్ 17 డిమాండ్: ముందూ వెనక..

By: సవాల్‌రెడ్డి మరి.. తెలంగాణకు ఒక స్వాతంత్య్ర దినం వంటి పర్వదినం అక్కరలేదా? తప్పనిసరిగా కావాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున తెలంగాణ ఇంకా రాజరిక నియంతృత్వంలోనే…

కలిసి పనిచేద్దాం.. కలిసి ఎదుగుదాం..

చైనా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మంగళవారం హాంకాంగ్ లోని పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, ప్రారిశ్రామికాభివృద్ధికి తమ రాష్ట్రం…

గత పాలకుల వల్లే రైతు ఆత్మహత్యలు- కర్నె ప్రభాకర్

గత ప్రభుత్వాలు ప్రాజెక్టులు పూర్తిచేయకపోవడం వల్లే వర్షాభావ పరిస్థితుల సమయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతు ఆత్మహత్యల పాపం గత పాలకులదేనని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ తీవ్రస్థాయిలో…

వరంగల్ ఉపఎన్నికలో పోటీ చేయనని స్పష్టం చేసిన గద్దర్!

వరంగల్ పార్లమెంట్ ఉపఎన్నికలో పోటీ చేయనని, ప్రస్తుతానికి ఉద్యమ పాటగానే ఉంటానని ప్రజాగాయకుడు గద్దర్ స్పష్టం చేశారు. వామపక్షాలు తనను ఎలాంటి నిర్దిష్టమైన విధానం, ప్రణాళిక లేకుండానే…

ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాం- కడియం శ్రీహరి

రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, కరువుతో సహా వ్యవసాయంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా సర్కార్ అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రైతులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రం…

జెడ్‌టీఈ స్మార్ట్ ఫోన్ కంపెనీ ప్రతినిధులతో సీఎం కేసీఆర్ చర్చలు..

షెన్‌జాన్ నగర పర్యటనలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జెడ్‌టీఈ స్మార్ట్ ఫోన్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం సమావేశమై తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరించారు.…

జూకల్ గ్రామాన్ని దత్తత తీసుకున్న ఏసీబీ డీజీ ఏకే ఖాన్..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామజ్యోతి పథకంలో భాగంగా పలువురు ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకోవడానికి ముందుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏసీబీ డీజీ ఏకే…

రైతన్నల కోసం ‘ఈచ్ వన్ అడాప్ట్ వన్’!

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన తెలంగాణ జాగృతి ఇప్పుడు రైతులకు భరోసా కల్పించేందుకు ప్రతి ఒక్కరు ఒక్కో కుటుంబాన్ని దత్తత(ఈచ్ వన్ అడాప్ట్ వన్)…