రోజురోజుకీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి పోతుండటంతో వాహనదారులు ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వాహన…
మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ ను రిటర్నింగ్ అధికారి ప్రియాంక అల విడుదల చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈనెల 23వ…
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. దేశ ముఖ చిత్రాన్ని మారుస్తూ…
కరోనా కేసుల కట్టడిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్ర భాగాన నిలిచింది. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో నమోదైన కేసుల కట్టడిలో ఆన్ని రాష్ట్రాల…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనాన్ని నిర్మిస్తున్నది. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 1500 చదరపు అడుగుల…
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ ఈరోజు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణమండపంలో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం…
రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను సాంకేతిక పరిజ్ణానంతో పరిష్కరించే దిశగా తొలి అడుగులు తెలంగాణ రాష్ట్రంలో పడనున్నాయి. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో త్వరలో అగ్రిహబ్ ఏర్పాటు కాబోతున్నది.…