యాదాద్రి జిల్లా పోచంపల్లి లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
యాదాద్రి జిల్లా పోచంపల్లి లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసారు. చేనేత యువ కళాకారుడు సైని భగత్ ఏర్పాటుచేసిన…
