mt_logo

60 ఏండ్ల దరిద్రం పదినెలల్లో పోదు..

రాష్ట్రాన్ని 60 ఏళ్లుగా కాంగ్రెస్, టీడీపీలు భ్రష్టు పట్టించాయని, ఆ దరిద్రం పదినెలల్లో పోదని ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా…

అక్కడ వసూలు ఇక్కడ గగ్గోలు!

-ఏప్రిల్ 1నుంచే ఏపీలో పర్మిట్ ట్యాక్స్ -అన్ని చెక్‌పోస్టుల్లో దబాయించి వసూలు -రెండుకండ్ల బాబు ఒంటికన్ను సిద్ధాంతం -తెలంగాణ మాత్రం వసూలు చేయవద్దంటూ నీతులు -కండ్లు మూసుకున్న…

రాష్ట్రానికి కేంద్రం నుండి అందే సాయం పెంచండి- సీఎం కేసీఆర్

ఢిల్లీ నుండి వచ్చిన నీతి ఆయోగ్ ప్రతినిధులు వీకే సారస్వత్, అశోక్ జైన్ లతో ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు గురువారం సచివాలయంలో సమావేశమై పలు…

నీటికోసం కలిసి సాగాలి

By: కట్టా శేఖర్‌రెడ్డి నదుల్లో ఎండమావులు ఉండవు. నీళ్లుంటాయి. కృష్ణా నదిలో నీళ్లు లేవా? కృష్ణా నీటిలో తెలంగాణకు హక్కులు లేవా? బచావత్ ట్రిబ్యునల్ నివేదిక ప్రకారమే…

ఉస్మానియా ఆస్పత్రికి 24 అంతస్తులతో ట్విన్ టవర్స్

సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వైద్యారోగ్యంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. దాదాపు ఏడుగంటలపాటు జరిగిన ఈ సమావేశంలో వైద్యరంగంలో పలు అంశాలకు సంబంధించి కీలక…

రూ. 20 కోట్లతో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవం

జూన్ 2వ తేదీన తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, ఇందుకోసం జిల్లాకు కోటి చొప్పున మొత్తం రూ. 20 కోట్లు ఖర్చు చేయాలని మంగళవారం ముఖ్యమంత్రి…

మనిషి ఒక్కడు నాల్కలు వెయ్యి!

-మాయలు నేర్చిన మరాఠీ -దుష్ప్రచారాల ఘనాపాఠి -తెలంగాణ విఫలప్రయోగం కావాలనేదే ఆయన లక్ష్యం -కాలుతీసి కాలువేస్తే దుష్ప్రచారాలు రంకు నేర్చినమ్మ బొంకు నేర్చిందని.. రాధాకృష్ణ ఏమైనా చెప్పగలడు.…

బంగారు తెలంగాణను సాధిద్దాం – తుమ్మల

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కలలుకన్న బంగారు తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వాములై బంగారు తెలంగాణ సాధిద్దామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా…

చిత్తూరు జిల్లాకే రూ. 7వేల కోట్లు ఇచ్చినప్పుడు గుర్తురాలేదా?

వాటర్ గ్రిడ్ పథకంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ తిప్పికొట్టారు. రాష్ట్రంలో ప్రజలకు స్వచ్చమైన తాగునీటిని అందించి వారి దాహార్తిని…

జలయజ్ఞం నిర్వాసితులకు ఇళ్ళ మంజూరు..

జలయజ్ఞంలో నిర్వాసితులైన మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల బాధితులకు ఇండ్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్ నగర్ జిల్లాలో 2,588, కరీంనగర్…