mt_logo

ఈనెల 9న తెలంగాణ భాషా దినోత్సవం..

ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 9వ తేదీని తెలంగాణ భాషా దినోత్సవంగా పాటించనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. హైదరాబాద్ లో అధికారికంగా…

కేటీఆర్- ది కంప్లీట్ మ్యాన్!

-ప్రజలతో మమేకమవ్వడమే పెద్ద ఫాలోయింగ్ -మంత్రి కేటీఆర్‌కు ప్రముఖ మ్యాగజైన్లు రిట్జ్, యూ అండ్ ఐ ప్రశంస! సినీ ప్రముఖులు, పేజ్ త్రీ సెలబ్రిటీలకు పరిమితమయ్యే మ్యాగజైన్లు…

ఏపీవి అన్నీ తప్పుడు లెక్కలే!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజనలో భాగంగా శుక్రవారం నాడు కమల్‌నాథన్ కమిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని పోలీస్‌శాఖ స్టేట్ క్యాడర్ పోస్టుల…

టీఎస్‌పీఎస్సీ నుండి మరో నాలుగు నోటిఫికేషన్లు!

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) నాలుగు డిపార్ట్‌మెంట్లకు చెందిన నాలుగు నోటిఫికేషన్లను శనివారం విడుదల చేయనుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి వీటికి…

మన రాష్ట్రం వచ్చింది కాబట్టే సాయం అందింది!!

ఎనిమిదేళ్ళ క్రితం జరిగిన గోకుల్ చాట్ పేలుళ్ళ ఘటనలో తీవ్రంగా గాయపడి జీవచ్చవంలా బతుకుతున్న తెలంగాణ బిడ్డ, యువ ఇంజినీర్ సదాశివరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకున్నది. తక్షణ…

రెండేళ్లలో తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ పూర్తిచేయాలి- సీఎం కేసీఆర్

గోదావరి నదిపై ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహట్టి వద్ద నిర్మించే ప్రాజెక్టును వచ్చే రెండేళ్లలో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు ద్వారా తూర్పు…

పెండింగ్ ప్రాజెక్టులకు లైన్ క్లియర్..

రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 10వేల కోట్ల విలువైన పెండింగ్ ప్రాజెక్టు పనులకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పూర్తికావస్తున్న ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేసి వచ్చే ఖరీఫ్ నాటికల్లా…

స్త్రీనిధి(శ్రీనిధి) బ్యాంకులో రూ.165 కోట్లు జమ- కేటీఆర్

సూక్ష్మ రుణాలు ఉపయోగించుకుని జీవనోపాధి మెరుగుపర్చుకోవాలని, సంఘటితంగా ఉండి ఆదాయాన్ని పెంచుకోవాలని పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ సూచించారు. కూకట్ పల్లి జేఎన్టీయూ ఆడిటోరియంలో జరిగిన స్త్రీనిధి(శ్రీనిధి)…

గుడుంబాపై ఉక్కుపాదం మోపుతున్న వరంగల్ గ్రామస్తులు..

సమాజాన్ని పట్టిపీడిస్తున్న గుడుంబా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఓరుగల్లు పల్లెలు సిద్ధమయ్యాయి. అధికారుల సహకారంతో నాలుగు నెలల్లో 265 గ్రామాల్లో గుడుంబా నిషేధం అమలుచేస్తున్నారు. దీనికంతటికీ కారణం ముఖ్యమంత్రి…

8వేల విద్యావాలంటీర్ల భర్తీ!

ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను విద్యావాలంటీర్లతో భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం మంగళవారం…