రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ఖాళీ అవుతున్నాయి. నాయకత్వ లోపం, అవమానాల కారణంగా కాంగ్రెస్, టీడీపీలనుండి పలువురు నాయకులు ఆయా పార్టీలను వీడుతున్నారు. తెలంగాణలో పరిపాలనను అభివృద్ధి…
నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు సౌతాఫ్రికాలో ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ ఆధ్వర్యంలో ఈ…
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పదహారు స్థానాల్లో విజయం సాధిస్తుందని, సర్వేలన్నీ టీఆర్ఎస్ గెలుపును స్పష్టంగా చెప్తున్నాయని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు…
ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్ళను పరిష్కరించడమే కీ మేకర్స్ లక్ష్యమని, యువతను ఒక వేదికపైకి చేర్చి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపేవిధంగా వారిలో నైపుణ్యం పెంచాలని టీఆర్ఎస్ వర్కింగ్…
ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆర్ధికమంత్రిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగాన్ని సీఎం కేసీఆర్ గంటకుపైగా చదివి వినిపించారు. తెలంగాణ…
జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా లో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన ప్రతి జవాన్ కుటుంబానికి రూ. 25 లక్షలు అందజేయనున్నట్లు శాసనసభలో ముఖమంత్రి శ్రీ కేసీఆర్ ప్రకటించారు.…
రాష్ట్రంలో నెలకొల్పిన గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గురుకుల తరహా బోధన అందుబాటులోకి తెచ్చి అందరికీ నాణ్యమైన విద్య అందేలా కృషి చేస్తానని…