పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి మారణాయుధాలు, పెప్పర్ స్ప్రే ఉపయోగించిన సీమాంధ్ర ఎంపీలు జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరించాలని తెలంగాణ పది జిల్లాల్లో రెండవరోజూ నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. టీఆర్ఎస్, తెలంగాణ జేఏసీ, కాంగ్రెస్, బీజేపీ, జాగృతి, విద్యార్థి సంఘాలు, న్యాయవాదుల సంఘాల ఆధ్వర్యంలో సీమాంధ్ర నేతలకు ఉరితీసి దహనం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకుంటే సీమాంధ్రులను తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించారు. ఎంపీ పొన్నం ప్రభాకర్ పై లగడపాటి పెప్పర్ స్ప్రే దాడి చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నిరసన దీక్ష చేశారు. వరంగల్, కాజీపేట్ లో లగడపాటి, వేణుగోపాల్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కరీంనగర్ టవర్ సర్కిల్ లో లగడపాటి దిష్టిబొమ్మకు గౌను, గాజులు తొడిగి చీరలు పంచి నిరసన కార్యక్రమం చేపట్టారు. నల్గొండలో టీఆర్ఎస్, న్యాయవాదుల సమక్షంలో లగడపాటి వేషధారణలో ఉన్న వ్యక్తిని గొలుసులతో కట్టి ముఖానికి లగడపాటి ఫ్లెక్సీ పెట్టి క్షమించరాని తప్పు చేశావంటూ కోర్టు నుండి గడియారం సెంటర్ వరకు లాక్కునివచ్చారు. అక్కడ చెట్టుకు లగడపాటి దిష్టిబొమ్మను ఉరి వేశారు. ఆదిలాబాద్ లో లగడపాటి ఫ్లెక్సీని దహనం చేశారు. నిజామాబాద్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సీమాంధ్ర ఎంపీల దిష్టిబొమ్మను దహనం చేశారు.
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- Bhu Bharathi: Mandatory survey for land sales causes several hardships
- రేవంత్ సర్కార్ తొలగించిన తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక ఇదే!
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!