mt_logo

మనం రాక్షసులమట, ఆంధ్రోళ్లు దేవతలట!

సమైక్య ఉన్మాదం రోజురోజుకూ ఎక్కువవుతోంది. తెలంగాణ ఏర్పాటు దిశగా కేంద్రం ఒక్కో అడుగూ వేస్తున్నకొద్దీ సీమాంధ్రలో ఆందోళనకారులు మరీ పిచ్చిపట్టినట్టు ప్రవర్తిస్తున్నారు.

నిన్న తిరుపతిలో జరిగిన సమైక్య ఆందోళనలో తెలంగాణవాళ్ళు రాక్షసులనీ, ఆంధ్ర వారు దేవతలనీ, ఇద్దరూ కలిసి హైదరాబాద్ అనే అమృతం కొరకు చిలుకుతున్నారనే నాటక ప్రదర్శన నిర్వహించిండ్రు.

ఇటువంటి నీచమైన, అహంకారపూరితమైన, ప్రజావ్యతిరేక వైఖరితో సమైక్యాంధ్రను సాధించగలమనే వీరి అజ్ఞానానికి జాలిపడుతున్నాం.

ఇట్లాంటి వైఖరితో వీరు వెయ్యేండ్లు ఆందోళన చేసినా సమైక్యత సాధించలేరు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *