మంత్రి కొండా సురేఖపైన పరువు నష్టం కేసు వేసి, ఆమెపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ నాంపల్లి కోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేసు వేశారు.
ఇప్పటికే కొండా సురేఖకు లీగల్ నోటీసు పంపించి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన కేటీఆర్.. చట్ట ప్రకారం కొండా సురేఖపైన ఈరోజు నాంపల్లి కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు.
కొండా సురేఖ గతంలో కూడా ఇలాంటి అడ్డగోలు వ్యాఖ్యలు చేసి ఎలక్షన్ కమిషన్తో చీవాట్లు తిన్న సంఘటనను ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. పదేపదే కావాలని దురుద్దేశంతో కొండా సురేఖ ప్రణాళికబద్ధంగా పలుసార్లు చేసిన వ్యాఖ్యలను నేరపూరితంగా చూడాలని కేటీఆర్ కోరారు.
కొండా సురేఖ తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలని కుట్రపూరితంగా, దురుద్దేశపూర్వకంగా వ్యాఖ్యానించినట్లు తన కేసులో కేటీఆర్ పేర్కొన్నారు.
- Congress govt hell-bent on Damagundam radar station while other countries dismantling similar projects
- Who is the ‘Big Brother’ protecting Telangana Congress leaders from ED?: KTR
- Is Meinhardt replicating Pakistan’s failed model for the Musi Beautification Project?
- Why did Revanth select controversial Meinhardt company for the Musi Beautification Project?
- Revanth & Co’s frequent foreign trips: A drain on Telangana’s exchequer
- విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించింది: కేటీఆర్
- సిగ్గు.. సిగ్గు.. గురుకులాల అద్దెలు చెల్లించడానికి పైసలు లేవా?: కేటీఆర్
- రూల్స్ మార్చి పోలీసుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుంది: హరీష్ రావు
- కేటీఆర్ స్ఫూర్తితో పేద వైద్య విద్యార్థికి అండగా నిలిచిన ఎన్నారై వెంకట్
- వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణంతో మూసీ అంతర్థానం: కేటీఆర్
- నిర్దోషిగా బయటికి రాగానే ప్రొఫెసర్ సాయిబాబా మరణించడం శోచనీయం: హరీష్ రావు
- కాంగ్రెస్ నాయకులను ఈడీ నుంచి రక్షిస్తున్న పెద్దన్న ఎవరు?: కేటీఆర్
- మండలి చీఫ్ విప్గా పట్నం మహేందర్ రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధం: హరీష్ రావు
- తెలంగాణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- కొండా సురేఖపై పరువు నష్టం కేసు వేసిన కేటీఆర్