mt_logo

Prof Biyyala Janardhan Rao XVIII Annual Memorial Lecture

ప్రొఫెసర్ బియ్యాల జనార్ధన్ రావు స్మారకోపన్యాసం (27 ఫిబ్రవరి, 2020)

ఐదేండ్లలో సాగునీటి రంగంలో తెలంగాణ ప్రగతి: కోటి ఎకరాల మాగాణం దిశలో ప్రయాణం: శ్రీధర్ రావు దేశ్ పాండే (OSD to CM)

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా గడిచిన ఐదేండ్లలో సాగునీటి రంగంలో గొప్ప విజయాలు చేకూరినాయి. తెలంగాణ ప్రజల సాగునీటి ఆకాంక్షలు నెరవేరే దారిలో ప్రాజెక్టుల పురోగతి సాగుతున్నది. తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా మారడానికి ఎంతో కాలం పట్టదు. గౌరవ ముఖ్యమంత్రి మార్గనిర్దేశనంలో సాగునీటి శాఖ ముందుకు సాగుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *