mt_logo

కార్పొరేట్ ను మించి ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం

శాసనసభలో చర్చ సందర్భంగా ఉపముఖ్యమంత్రి రాజయ్య మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ వైద్యం అందించనున్నట్లు తెలిపారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించామని, హైదరాబాద్ లోని ఆసుపత్రులకు రూ. 552 కోట్లు కేటాయించామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరించి డాక్టర్ల కొరతను త్వరలోనే పరిష్కరిస్తామని, సిబ్బంది నియామకాలను త్వరలోనే చేపడతామని మంత్రి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *