చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంతో ప్రభుత్వ ప్రతిష్ఠ పెరిగేలా ఇంజినీర్లు కృషి చేయాలని, ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు.…
By: కట్టా శేఖర్రెడ్డి ఇప్పుడు ఎజెండాలో ఉన్న సమస్యలేవీ తెలంగాణ ప్రభుత్వంతో వచ్చినవి కాదు. చాలా సమస్యలు దీర్ఘకాలికంగా సంక్రమించినవి. ఆ సమస్యల నుంచి బయటపడడానికి తెలంగాణ…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఈరోజుతో ఆరునెలలు పూర్తయ్యాయి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు పోతోంది. పాలనలో అడుగడుగునా…
సచివాలయంలో ఆసరా పథకం, ఆహార భద్రతా పథకాలపై ఐటీ, పంచాయితీరాజ్ శాఖామంత్రి కేటీఆర్ ఈరోజు జిల్లా కలెక్టర్లతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు గుర్తించిన అర్హులు, ఇంకా గుర్తించాల్సిన…
హైదరాబాద్కు తరలివస్తున్న సంస్థలు.. ఆఫీస్ స్పేస్కు పెరుగుతున్న గిరాకీ.. జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థల కార్యాలయాలకు మన హైదరాబాద్ వేదిక అవుతున్నది. నగరానికి తరలివచ్చేందుకు వివిధ కార్పొరేట్…
రాబోయే ఐదేళ్ళలో అదనంగా 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రంలో మరో నాలుగు…
ఆదివారం మెదక్ జిల్లా ఎరవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.…
శాసనసభలో ఎమ్మెల్యే జూపల్లి మాట్లాడుతుండగా కాంగ్రెస్ సభ్యులు సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పే విషయంపై ఆందోళన చేపట్టారు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ సభను పది నిమిషాలపాటు వాయిదా…