రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిళ్ళను ఏర్పాటు చేయాలని, వివిధ పోటీ పరీక్షలకు విద్యార్ధులను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశించారు. నగరంలోని హోటల్…
రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. కాకతీయ యూనివర్సిటీకి టి. చిరంజీవులు, మహాత్మాగాంధీ వర్సిటీకి ఎ. వాణీ…
వేసవిలో హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పనులను చేపడతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొద్దిరోజులక్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నగరంలోని హుస్సేన్ సాగర్ ప్రక్షాళన…
నగరంలోని హోటల్ మారియట్ లో శుక్రవారం ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభమయ్యింది. రెండు రోజులపాటు ఈ సమావేశం జరగనుంది.…
ఎంఆర్ఎఫ్ సీఎండీ కేఎం మమెన్, సీనియర్ జనరల్ మేనేజర్ ఐజాక్ తంబురాజ్ తదితరులు ఈరోజు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును సచివాలయంలో కలిశారు. మెదక్ జిల్లా సదాశివపేట…
ఆగస్ట్ 15 కల్లా రాష్ట్రమంతటా 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే తొలిసారిగా గ్రామీణప్రాంతాలతోపాటు రాష్ట్రమంతటా ఈ సేవలను అందించేందుకు రిలయన్స్ సంస్థ అంగీకరించింది. రిలయన్స్ ఎగ్జిక్యూటివ్…
నేటినుండి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఉచిత వై-ఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. బుధవారం సాయంత్రం రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ హోటల్ మారియట్…
రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటపొలాలను మంత్రులు ఈరోజు పరిశీలిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని పెగడపల్లి మండలకేంద్రంలో పర్యటించిన మంత్రి హరీష్ రావు అక్కడ…
-ఆర్కే మార్క్.. మావోయిస్టు సంబడం -సీఎం భద్రత వాహనానికి మావోయిస్టులకు లంకెనా? -మరి బాబు కాన్వాయ్లో భద్రత దేనికి? -మోదీ రాఫెల్స్ కొంటే యుద్ధం వచ్చేసినట్టా? -ఆంధ్రజ్యోతిలో…