mt_logo

“ఈ మట్టి కోసమే పుట్టి గమ్యాన్ని ముద్దాడిన విముక్తి కేతనం టీఆర్ఎస్” : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ నగరంలోని హైటెక్స్ లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం మరి కాసేపట్లో మొదలవబోతోంతుండగా.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైటెక్స్ ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్నారు. పలువురు…

ఏరోస్పేస్, రక్షణరంగ పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానం : మంత్రి కేటీఆర్

ఏరోస్పేస్‌, రక్షణరంగ పెట్టుబడులకు హైదరాబాద్‌ కేంద్రంగా మారిందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్‌కు…

సింగరేణిని నిలువునా ముంచేయబోతున్న కేంద్ర ప్రభుత్వం

దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కన్ను ఇపుడు బొగ్గు గనులపై పడిందా..? సింగరేణితో పాటు కోలిండియా సంస్థలన్నిటిని బడా…

ఎంతమంది ఒక్కటైనా గెల్లు శ్రీనివాస్ విజయాన్ని ఆపలేరు : కేటీఆర్

ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని చీకటి ఒప్పందాలు చేసినా.. టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ విజయాన్ని ఆపలేరని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం…

7 లక్షల మంది లబ్ది దారులకు గొర్రెల యూనిట్లు : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

అక్టోబర్ 24వ తేదీ నుండి పూర్తి వాటాధనం చెల్లించిన లబ్దిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల…

రేపు బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ప్రదర్శన

తెలంగాణ యొక్క విలక్షణమైన సంస్కృతి గొప్పతనాన్ని విశ్వవేదికపై చాటేందుకు పువ్వుల పండుగ బతుకమ్మ సిద్ధమైంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో శనివారం (23వ తేదీ)న ప్రపంచంలోని ఎత్తైన…

ఆఫీస్ స్పేస్ లీజింగ్ లో హైదరాబాద్ నంబర్ వన్

దేశంలో ప్రముఖ నగరాలను వెనక్కి నెట్టి హైదరాబాద్‌ ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. కోవిడ్ సెకండ్‌వేవ్‌ తర్వాత కార్పొరేట్ల నుంచి డిమాండ్‌ పెరగడంతో ఆఫీస్‌ స్పేస్‌…

ఈటెల సతీమణికి నిరసనల సెగ, ఖాళీ గ్యాస్ సిలిండర్లతో అడ్డుకున్న స్థానికులు

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, గ్యాస్ ధరలు బీజేపీ నేతల మెడకు చుట్టుకుంటున్నాయి. పెరుగుతున్న వంట గ్యాస్ ధరలపై ప్రజలు ఎక్కడికక్కడ బీజేపీ నేతలను నిలదీయడంతో వారికి…

రైతులకు కష్టం వస్తే ముందుండేది కేసీఆర్ మాత్రమే : మంత్రి వేముల ప్రశాంత్

రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని, రైతులు నాణ్యమైన ధాన్యాన్నే తెచ్చి మద్దతు ధర పొందాలని, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని…

దేశ అభివృద్ధిలో శాంతి భద్రతలే ప్రధాన పాత్ర పోషిస్తాయి : హోం శాఖ మంత్రి మహ్మద్ మహూమూద్ అలీ

హైదరాబాద్ లోని గోషామహల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ పాల్గొన్నారు.…