జోగుళాంబ గద్వాలజిల్లా చింతలకుంట గ్రామ జడ్పీ పాఠశాలలో చదువుతున్న శ్రీజ గ్రామీణ నేపథ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ.. సృజనాత్మకంగా తను రూపొందించిన పర్యావరణహిత వేరుశెనగ పొట్టు కుండల (బయో…
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు వ్యవసాయ చట్టాల రద్దుపై, రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘అధికారంలో ఉన్నవారి శక్తి…
దేశవ్యాప్త అన్నదాతలు పోరాటానికి కేంద్రం తలొగ్గింది. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం ఉదయం జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని…
రాష్ట్రంలో కరోనా సంక్షోభం తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నందున, అందివచ్చిన పెట్టుబడి అవకాశాలను ఉపయోగించుకొనేలా ప్రణాళికలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్…
యాసంగి వరిసాగు, వరిధాన్యం సేకరణపై తెలంగాణ రైతుల సమస్యలను కేద్రం దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారం దిశగా కృషి చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోని…
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. బుధవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల సహాయక చర్యల్లో స్వయంగా పాల్గొని…
అద్భుతమైన పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రైతాంగం ప్రయోజనాలను రక్షించుకోవాలని ఈ మహాధర్నాను ప్రారంభించామని సీఎం కేసీఆర్ తెలిపారు. గురువారం ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ పార్టీ…
భూమి రికార్డుల నిర్వహణలో ధరణి పోర్టల్ మైలురాయిగా నిలుస్తుందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి టి. హరీష్ రావు పేర్కొన్నారు. ధరణి పోర్టల్ ఏర్పాటైన ఒక సంవత్సర…