mt_logo

తెలంగాణ‌లో త‌గ్గిన రైతు ఆత్మ‌హ‌త్య‌లు… వెల్లడించిన కేంద్రం

తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మ‌హ‌త్య త‌గ్గిన‌ట్లు కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమ‌ర్ తెలిపారు. మంగళవారం లోక్‌స‌భ‌లో ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. 2014 త‌ర్వాత…

విప్రో క‌న్‌స్యూమ‌ర్ కేర్ ఫ్యాక్ట‌రీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఈ–సిటీలో విప్రో క‌న్‌స్యూమ‌ర్ కేర్ ఫ్యాక్ట‌రీని ఆ సంస్థ చైర్మ‌న్ అజీమ్ ప్రేమ్ జీతో క‌లిసి మంత్రులు కేటీఆర్, స‌బితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.…

ఆకర్షణయమైన పెట్టుబడులకు కేంద్రంగా జీనోమ్‌ వ్యాలీ : మంత్రి కేటీఆర్‌

ఆకర్షణీయమైన పెట్టుబడులకు జీనోమ్‌ వ్యాలీ కేంద్రంగా మారిందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం జీనోమ్‌ వ్యాలీలో కేటీఆర్‌ జాంప్‌ ఫార్మాను ప్రారంభించారు. ఈ…

మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు అప్‌డేట్ కావాలి : మంత్రి కేటీఆర్

ప్ర‌తి విద్యార్థి, టీచ‌ర్.. స్కిల్, అప్ స్కిల్, రీ స్కిల్ అనే మంత్రాన్ని మ‌రిచిపోకూడద‌ని రాష్ట్ర ఐటీ, పరిశ్ర‌మ‌ల శాఖ‌ల మంత్రి కేటీఆర్ సూచించారు. మారుతున్న కాలానికి…

ఢిల్లీ వేదికగా వరి పోరు జరుపనున్న సీఎం కేసీఆర్

తెలంగాణలో పండిన వరి ధాన్యం మొత్తాన్నీ కేంద్రమే కొనుగోలు చేయాలనే డిమాండ్ తో అధికార టీఆర్ఎస్ భారీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే…

భారతదేశపు మొట్టమొదటి హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ విజయవంతం : మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందించే తెలంగాణ పైలట్ ప్రాజెక్ట్ పురోగతిలో ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ ప్రజలకు ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియజేసారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరి జీవితాల్లో శుభాలను తీసుకురావాలని, మనందరం బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని…

మంత్రి కేటీఆర్ కు మరో అంతర్జాతీయ సదస్సు ఆహ్వానం

రాష్ట్ర ఐటీ, పరిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అంత‌ర్జాతీయ స‌ద‌స్సు నుండి ఆహ్వానం అందింది. త‌మ స‌ద‌స్సులో ప్ర‌సంగించాల‌ని అమెరికాకు చెందిన మిల్కెన్ ఇనిస్టిట్యూట్ మంత్రి…

ఇబ్బంది ఉన్నవాళ్లు అన్ ఫాలో అవండి : మంత్రి కేటీఆర్

కేంద్ర ప్ర‌భుత్వం, ప్ర‌ధాని మోదీని విమ‌ర్శిస్తూ పోస్టింగ్స్ పెట్టిన ప్ర‌తీసారి ఇబ్బంది ప‌డే వారు ట్విట్ట‌ర్‌లో త‌న‌ను అనుస‌రించొద్ద‌ని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కేటీఆర్…

రేప‌ట్నుంచే రంజాన్ మాసం… ముస్లిం ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్

ప‌విత్ర రంజాన్ మాసం ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ప‌ని చేస్తున్న రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌తో పాటు కాంట్రాక్ట్,…