పాతబస్తీలో రూ. 495 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ నగరంలోని పాతబస్తీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు. దాదాపు రూ.495కోట్ల విలువైన ఆరు పనులకు మంత్రి…

