mt_logo

బీజేపీని ప్రజలు తరిమి కొడతారు : టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ప్ర‌ధాని మోదీ విధానాల‌కు వ్య‌తిరేకంగా తిరుగుబాటు మొదలవుతుందని, అది తెలంగాణ నుండే ప్రారంభమవుతుందేమో అని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి…

పేదల ఆకలి తీర్చడంలో సహాయపడుతున్నందుకు సంతోషంగా ఉంది : మంత్రి హరీష్ రావు

హరేకృష్ణ మూవ్‌మెంట్ చారిట‌బుల్ ట్ర‌స్ట్‌తో కలిసి ప్రభుత్వం లక్షల మంది ఆకలి తీర్చడం జరుగుతున్నద‌ని, పేదల ఆకలి తీర్చడంలో సహాయపడుతున్నందుకు సంతోషంగా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ…

యశ్వంత్ సిన్హాకు మా సంపూర్ణ మద్దతు : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు పూర్తిస్థాయి మ‌ద్ద‌తు ఇస్తున్నట్టు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్ర‌శేఖ‌ర్ రావు…

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు

శుక్ర‌వారం సాయంత్రం హైదరాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురిశాయి. శుక్రవారం రాత్రికి కూడా ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడంతో…

సిరిసిల్లను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే నా లక్ష్యం : మంత్రి కేటీఆర్

పేదరికం అన్ని కులాలు, మతాల్లో ఉందని, పేదవారు ఏ కులంలో ఉన్నా.. వారికి న్యాయం చేయాలనేదే తెరాస ప్రభుత్వ ఆలోచన అని ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ…

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన మృతుడి సోదరునికి ఉద్యోగం

అగ్నిపథ్ రద్దు చేయాలంటూ జరిగిన ఆందోళనలో సికింద్రాబాద్ రైల్వే పోలీసుల‌ కాల్పుల్లో చనిపోయిన దామెర రాకేశ్ సోద‌రుడు రామ్ రాజ్‌కు ప్ర‌భుత్వ ఉద్యోగం క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు…

అత్యాధునిక ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన జీహెచ్ఎంసీ

ట్రాఫిక్ సిగ్నల్స్ వెహికిల్స్ రద్దీ లేకపోయినా వాహనదారులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా మెరుగైన ట్రాఫిక్ నిర్వ‌హ‌ణ కోసం జీహెచ్ఎంసీ అత్యాధునిక ట్రాఫిక్ సిగ్న‌ల్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు…

మహీంద్రా 3,00,001వ ట్రాక్టర్ తెలంగాణలో… ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా తన 3,00,001వ ట్రాక్టర్‌ను తెలంగాణ ప్లాంట్‌లో తయారుచేసింది. ఈ సందర్భంగా జహీరాబాద్‌లోని మహీంద్రా ప్లాంట్‌లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయగా… ఈ…

గ్రేటర్ లో మరో 131 బస్తీ దవాఖానాలు : మంత్రి హ‌రీశ్‌రావు

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో ఏర్పాటు చేసిన బ‌స్తీ ద‌వాఖానలు ప‌ట్ట‌ణ పేద‌ల‌కు వైద్య ఖ‌ర్చుల భారాన్ని త‌గ్గించి, అత్యంత ప్రజాదరణ పొందాయని వైద్యారోగ్య శాఖ…

జూన్ 28 నుండి రైతుబంధు నిధులు జమ : సీఎం కేసీఆర్

వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపికబురు తెలిపింది. ఈ వానాకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను ఈనెల 28వ తేదీ నుంచి రైతుల…