mt_logo

కామన్‌వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన తెలంగాణ యువతేజం.. నిఖత్ జరీన్

తెలంగాణ పంచ్ పవర్ అయిన నిఖత్ జరీన్ కామన్‌వెల్త్ క్రీడల్లో స్వర్ణ పథకాన్ని గెలుచుకుంది. బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో నిఖత్ అలవోకగా అన్ని రౌండ్స్…

‘నేతన్న బీమా’ పథకాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

రైతు బీమా తరహాలో చేనేత కార్మికులకోసం ‘నేతన్న బీమా’ పథకానికి ఆదివారం జాతీయ చేనేత దినోత్సవం రోజు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని…

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను హైదరాబాద్ లోని హెచ్‌ఐసీసీలో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి, జాతిపిత…

వైద్యరంగంలో మరో ముందడుగు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం… ఇకపై రోబోటిక్ శస్త్రచికిత్సలు

వైద్యారోగ్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసేందుకు సిద్దమయింది. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే దవాఖానలో క్యాన్సర్‌ రోగులకు రోబో ద్వారా శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.…

ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు ఘన నివాళులర్పించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్

‘ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టాలను, కష్టాలను.. తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని ప్రజలకు వివరిస్తూ… ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు.సార్ ఆశించినట్లే స్వరాష్ట్ర పాలనలో, సకల జనుల సంక్షేమానికి…

హైదరాబాద్ లో 75 ఫ్రీడం పార్కులు

స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేళ హైదరాబాద్ నగరంలో 75 ఫ్రీడం పార్కులు ఏర్పాటు కాబోతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్త 75 ఫ్రీడం పార్కులను ఏర్పాటు చేయాలని అధికారులు…

పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించారు. ముందుగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వద్ద హోంమంత్రి మహమూద్‌ అలీ,…

ఇక అధికారికంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు : సీఎం కేసీఆర్

బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేశారు. సర్దార్…

రేవంత్ రెడ్డి నోటి దురుసు… తెలంగాణ కాంగ్రెస్ లో దుమారం

కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లేకుంటే బ్రాందీ షాప్ నడుపుకునే వాడని పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన…

రాష్ట్రంలో అన్ని మ్యూజియాల్లో, పర్యాటక ప్రదేశాల్లో ఆ పదిరోజులు ప్ర‌వేశం ఉచితం

భార‌త‌దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏండ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా తెలంగాణ ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా…