mt_logo

తెలంగాణ పథకాలు భేష్ 

తెలంగాణ ప్రభుత్వ పనితీరు బాగున్నదని జమ్ము, కశ్మీర్‌కు చెందిన బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ చైర్‌పర్సన్లు (బీడీసీ) ప్రశంసించారు. హరితహారం, పల్లెప్రకృతి వనాలు బాగున్నాయని, పంచాయతీల అభివృద్ధికి తెలంగాణ సర్కారు…

పులుల అడ్డాగా కాగజ్‌నగర్‌ అడవులు 

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా అడవులు పులుల ఆవాసానికి అడ్డాగా నిలుస్తున్నాయి. 2012లో కవ్వాల్‌ టైగర్‌ జోన్‌ ఏర్పాటు కాగా.. అటవీ అధికారులు పులుల సంరక్షణకు చేపడుతున్న చర్యలు…

తెలంగాణ వైద్యరంగంలో విశిష్ఠదినం : మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో నూత‌నంగా నిర్మించిన 8 మెడిక‌ల్ కాలేజీల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్, హెల్త్ సెక్టార్…

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ అవసరం లేదు : తెలంగాణ హైకోర్టు 

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ బీజేపీ జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి…

మెట్రో రెండో దశకు నిధులు కేటాయించండి : కేంద్రానికి లేఖ రాసిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌లో మెట్రో రైలు రెండో దశకు నిధులు కేటాయించాలని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేటీఆర్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ…

తెలంగాణ చరిత్రలో సువర్ణాధ్యాయం : సీఎం కేసీఆర్

రాష్ట్రంలోని ఎనిమిది కొత్త జిల్లాలో నిర్మించిన మెడికల్‌ కాలేజీలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల,…

నెలవారీ ఆదాయంలో తెలంగాణ పైపైకి… కేంద్రం ఢమాల్

తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం కంటే ముందుందని మరోసారి రుజువైంది. కేంద్రంలోని మినిస్ట్రీ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ శాఖ 2021-22 ఆర్థిక సంవత్సరానికి…

తెలంగాణలో నేడు ఒకేసారి 8 మెడికల్ కాలేజీల తరగతులను ప్రారంభం

తెలంగాణ వైద్య రంగంలో ఒకేసారి ఎనిమిది ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ప్రారంభం కాబోతున్న అద్భుత ఘట్టం నేడు జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ఎనిమిది…

15 రోజుల్లో బన్సీలాల్‌పేట పురాతన మెట్లబావిని ప్రారంభిస్తాం : మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్

మరో పదిహేను రోజుల్లో బన్సీలాల్‌పేటలోని అతిపురాతనమైన మెట్లబావిని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.…

పరిష్కారమైన నిజాం కాలేజ్ హాస్టల్ సమస్య : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

నిజాం కాలేజీకి అనుబంధంగా నిర్మించిన కొత్త హాస్టల్ లో సీట్ల కేటాయింపు వివాదాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిష్కరించారు. ముందుగా ఈ హాస్టల్ లో సీట్లను…