mt_logo

హైదరాబాద్‌కు యునెస్కో గుర్తింపు తీసుకువస్తాం : మంత్రి కేటీఆర్ 

‘హైదరాబాద్‌ నగర చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపద చాలా గొప్పది. వాటిని ప్రతిబింబించే మెట్లబావి లాంటి కట్టడాలను కాపాడుకుంటేనే రాబోయే తరాలకు మెరుగైన భవిష్యత్తును అందించిన వాళ్లమవుతాం.…

ప్రపంచంలో అతిపెద్ద కమ్యూనిటీ స్క్రీనింగ్ కంటి వెలుగు కార్యక్రమం : మంత్రి హరీష్ రావు 

ప్రపంచంలోనే అతి పెద్ద కమ్యూనీటి స్క్రీనింగ్ కంటి వెలుగు కార్య‌క్ర‌మం అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో దృష్టి లోపంతో బాధ‌ప‌డుతున్న వారి…

దేశంలో తొలిసారిగా వెబ్ 3.0 రెగ్యులేటరీ శాండ్ బాక్స్ తెలంగాణలో

ఆవిష్కరణలు అంటే కేరాఫ్‌ తెలంగాణ అనేలా చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. కొత్తగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలకు పెద్దపీట వేస్తున్నది. ఈ క్రమంలోనే వెబ్‌ ప్రపంచంలో విస్తరిస్తున్న వెబ్‌…

సీఎం కేసీఆర్ తెలంగాణను దేశానికి రోల్ మోడల్ చేశారు : మంత్రి కేటీఆర్   

తెలంగాణ అభివృద్ధి, పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎల్‌బీనగర్‌లో మంగళవారం నాగోల్‌ నుంచి బండ్లగూడ వరకు నిర్మించిన…

అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన : సీఎం కేసీఆర్ 

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ భారతదేశ అస్తిత్వపు ప్రతీక అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొనియాడారు. జీవితాంతం సామాజిక అసమానతల నిర్మూలనకు పోరాడుతూనే, అన్ని వర్గాల వారికి సమన్యాయం…

బన్సీలాల్‌పేట చారిత్రక మెట్లబావిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ 

నిజాం కాలంలో ప్రజల తాగునీటి అవసరాల కోసం నిర్మించి, కాలక్రమేణా దశాబ్దాలుగా నిరాదరణకు గురై, రూపురేఖలు కోల్పోయిన చారిత్రక బన్సీలాల్‌పేట మెట్లబావి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ…

రేపు ఎల్బీనగర్ లో రూ.50 కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ 

రేపు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎల్బీనగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దాదాపు రూ.50 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. నియోజకవర్గంలోని ఫతుల్లాగూడలో ముక్తి…

సంక్రాంతికి 15,600 డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ కార్యక్రమం 

వచ్చే ఏడాది ఎన్నికల షెడ్యూల్‌కు ముందే సంగారెడ్డి జిల్లా కొల్లూరు మెగా టౌన్‌షిప్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో…

నా పేరు ఎక్కడా లేదు… అందుబాటులో ఉండలేను : సీబీఐకి లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత 

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో తన పేరు ఎక్కడా లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ‘సీబీఐ…

లక్ష్యంతో చదవండి… ప్రభుత్వ ఉద్యోగం సంపాదించండి : తెలంగాణ యువతకు మంత్రి కేటీఆర్ ఆత్మీయ లేఖ 

తెలంగాణలో కొలువుల కుంభమేళా కొనసాగుతున్నదని.. యువత ఉద్యోగ సాధన కోసం అకుంఠిత దీక్షతో సిద్ధం కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. పట్టుదల,…