mt_logo

ఈ ఎలక్షన్స్‌లో రాహుల్ గాంధీ వర్సెస్ రైతన్నలు: ఎమ్మెల్సీ కవిత

రైతన్నలకు రైతు బంధు మాత్రమే ఆపాలా??  పేదింటికి రేషన్ బియ్యం. ముసలవ్వలకు ఆసరా పెన్షన్.. అక్కలకు బీడీ పెన్షన్..  ఇంటింటికి మిషన్ భగీరథ తాగునీరు.. ఇండ్లకి, పరిశ్రమలకు…

‘కేసీఆర్ భరోసా’ పేరుతో మ్యానిఫెస్టోని ప్రజల్లోకి తీసుకుపోనున్న బీఆర్ఎస్

‘కేసీఆర్‌ భరోసా’ కొత్త కార్యకమాన్ని, ప్రారంభించనున్నట్లు బుధవారం నాడు మంత్రి కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో తెలిపిన 16 హామీలను అర్థమయ్యేలా వివరించే కార్యక్రమాన్ని మొదలు…

రైతు బంధు జోలికి వస్తే రైతులు కాంగ్రెస్ నేతల లాగులు పగలకొట్టడానికి రెడీ: దాసోజు శ్రవణ్‌

రైతు బంధు, దళిత బంధు బందు చేయాలని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసిన రేవంత్ కాంగ్రెస్ క్రూర ప్రవృత్తికి నిదర్శనమని, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ దాసోజు శ్రవణ్‌ ట్విట్టర్‌లో…

CM KCR to begin second phase of poll campaign today

CM KCR will be beginning the second phase of the campaign for the ensuing Assembly elections on Thursday. He would…

Small technical issues common in major projects: Central team on Medigadda barrage

The Central government team of officials – National Dam Safety Authority headed by its chairman Anil Jain inspected the Medigadda…

కాంగ్రెస్ అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్: మంత్రి కేటీఆర్

ఇంటింటికి మంచినీళ్లు,  ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా ఆపెయ్యమంటరేమో ? అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.  అందులో కూడా కేసీఆరే కనిపిస్తడు కదా? అని…

కాంగ్రెస్ కరోనా కన్నా డేంజర్: మంత్రి సింగిరెడ్డి

రైతుబంధు పంపిణీ చేయొద్దని ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే లేఖ రాయడంపై ఒక ప్రకటనలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. …

రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్ళడంతో కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం బయట పడింది

సంగారెడ్డి జిల్లా, సదాశివపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. తదనంతరం మన బిన్ ఫౌండేషన్ నేత ముఖీమ్ తన మద్దతు దారులతో…

కేసీఆర్‌ను విమర్శిస్తున్న రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఆయన కాలి గోటికి కూడా సరిపోరు: మంత్రి వేముల

కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారు కేసీఆర్ సర్కార్ హ్యాట్రిక్ విజయం ఖాయం బీజేపీ,కాంగ్రెస్ పార్టీలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు –…

నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా సునీత లక్ష్మారెడ్డి.. మెదక్ ఎంపీగా ప్రస్తుత ఎమ్మెల్యే మదన్ రెడ్డి

నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ప్రస్తుత నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి ఆమెకు…