రాష్ట్ర సాధనే ధ్యేయంగా సీపీఐ చేపట్టిన తెలంగాణ పోరుయాత్ర శనివారం ఆదిలాబాద్కు చేరుకుంది. నిర్మల్ మండలం సోన్లో ప్రవేశించిన పోరుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జై తెలంగాణ…
సీపీఐ తెలంగాణ ప్రజా పోరుయాత్ర మంగళవారంనాడు మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి, తాడూరు, నాగర్కర్నూల్, బిజినేపల్లి, భూత్పూర్, పాలమూరు మీదుగా సాగింది. యాత్రలో భాగంగా నిర్వహించిన కార్యక్రమాల్లో…
తెలంగాణ ఉద్యమం వల్ల హైదరాబాద్ నగరం నాశనం అయ్యిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఆగమాగం అయ్యిందని మొత్తుకోవడం సమైక్యవాదులకున్న ఒక దురలవాటు. ఏ చిన్న కారణం దొరికినా…