భారతదేశాన్ని కుదిపేసిన బొగ్గు కుంభకోణం కేసులో బొగ్గు శాఖ మాజీ సహాయమంత్రి దాసరి నారాయణరావు, కాంగ్రెస్ ఎంపీ, జిందాల్ పవర్ అండ్ స్టీల్ చైర్మన్ నవీన్ జిందాల్…
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ కేంద్రప్రభుత్వం తెలంగాణ పట్ల చూపుతున్న పక్షపాత ధోరణిపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్ళు, నిధులు, నియామకాలను…
టీఆర్ఎస్ పార్టీ నేతలు కొందరు సోమవారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసంలో సమావేశమై రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలంతా టీఆర్ఎస్…
త్వరలో రాబోయే ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని, ఇప్పటివరకు చేసిన సర్వేలన్నీ టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయని టీఆర్ఎస్ పార్టీ సెక్రెటరీ జనరల్…
తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశంతో పొత్తుపెట్టుకుని నష్టపోయామని పలువురు తెలంగాణ బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీలు కలిసి తెలంగాణలో…
రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ సీమాంధ్ర నాయకులు వేసిన దాదాపు 20 పిటిషన్లను ఈ రోజు విచారించిన సుప్రీంకోర్టు జూన్ 2న ఏర్పడే రెండు రాష్ట్రాల అపాయింటెడ్ డే…
తెలంగాణలో ఎన్నికల సందర్భంగా భారీ ఎత్తున నగదు తరలింపు వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై, నిబంధనలకు వ్యతిరేకంగా ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు వెల్లడించిన…
ఎన్నికల ఫలితాలు వచ్చినతర్వాత పార్టీ ఎమ్మెల్యేలంతా కూర్చుని సీఎం ను ఎన్నుకుంటామని, తెలంగాణ బాధలు తీరి, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చేవెళ్ళ ఎమ్మెల్యే…
ఈ నెల 9వ తేదీన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడించారు. ఈ సమావేశానికి ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు పార్టీ తరపున…