mt_logo

ఒరాకిల్ ప్రతినిధులతో ఐటీ మంత్రి కేటీఆర్ భేటీ

రాష్ట్ర ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుతో ఒరాకిల్ ప్రతినిధులు సచివాలయంలో సమావేశమై ఐటీ పెట్టుబడులు, మౌలిక వసతులపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, దేశంలోనే…

ఆంధ్రాకు 3.5 టీఎంసీల తాగునీరు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా డెల్టాకు తాగునీటి అవసరాలకు 3.5 టీఎంసీల నీటిని కేటాయించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. 10 టీఎంసీల నీరు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…

దళితులకు ౩ ఎకరాల భూపంపిణీ చేయనున్న సీఎం కేసీఆర్

ఎస్సీ సబ్ ప్లాన్ ను ఎలాంటి పొరపాట్లు లేకుండా అమలు చేస్తామని, భూమిలేని వ్యవసాయాధార దళిత కుటుంబాలకు మూడు ఎకరాల చొప్పున సాగుభూమిని అందజేస్తామని ముఖ్యమంత్రి కే…

గురుకుల ట్రస్ట్ భూముల్లో అక్రమ కట్టడాల కూల్చివేత!!

గురుకుల్ ట్రస్టు భూముల్లో అక్రమకట్టడాలపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేయడంతో జీహెచ్ఎంసీ అధికారులు, మున్సిపల్ సిబ్బంది అక్రమ కట్టడాలను కూల్చివేసే…

కబ్జాల నుంచి విముక్తి

గురుకుల ట్రస్ట్ భూములతో ప్రారంభమైన కేసీఆర్ సంకల్పం మొత్తం భూకబ్జాల లెక్కలు తీయాల్సిందే. మన తెలంగాణ ప్రయోజనాలకు, సంక్షేమానికి, మన భూములు ఉపయోగపడవలసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి సంకల్పానికి…

జిల్లా కలెక్టర్లతో సమావేశమైన సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈ రోజు జిల్లా కలెక్టర్లతో సమావేశం అయ్యారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు, ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి మూడు…

ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం అదనపు వేతనం ప్రకటించిన సీఎం

ఎండనక, వాననక, కాలుష్యంలో మగ్గుతూ విధులు నిర్వహించే ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు 30 శాతం అదనపు వేతనం పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల జరిగిన…

గురుకుల ట్రస్ట్ భూములు దిగమింగిన సీమాంధ్ర కబ్జాకోరులు!!

చంద్రబాబు సర్కారు 300 ఎకరాలు, మిగతా సీమాంధ్రులు 327 ఎకరాల గురుకుల ట్రస్ట్ భూములను కబ్జా చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. నీతి, నిజాయితీ ఏమాత్రం లేని…

తెలంగాణలో తొలి పరిశ్రమకు శంకుస్థాపన చేసిన కేసీఆర్

విమాన పరికరాల తయారీ పరిశ్రమను రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో నెలకొల్పుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో తొలి పరిశ్రమ కానుంది. హైదరాబాద్…

పీపీఏలు రద్దు చేసి ఒక కన్ను పొడుస్తారా?!! – దత్తాత్రేయ

పీపీఏలు రద్దు చేస్తూ ఆంధ్రా సర్కార్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు అన్న…