తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలతో సీఎం కేసీఆర్ మంగళవారం క్యాంపు కార్యాలయంలో సుమారు ఆరుగంటలపాటు సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు…
-పథకాల అమలులో దూకుడే -చేతల సర్కారు..అస్త్రశస్త్రాలతో పథకాల అమలుకు సిద్ధం -మూడు నెలల్లో అనేక కీలక నిర్ణయాలు -ఇప్పటికే అమల్లోకి పలు హామీలు -ఇక.. కేసీఆర్ మార్క్…
విద్యాశాఖ మంత్రి జీ జగదీష్ రెడ్డిని ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నేతలు ఈరోజు మధ్యాహ్నం కలిసి పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన…
ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఈరోజు సచివాలయంలో జరిగింది. ఈ సమావేశానికి పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు హాజరై రేషన్ కార్డుల జారీ,…
మండలికి సంబంధించి గతంలో ఉన్న చట్టాల్లో మార్పులు చేసి తెలంగాణ ఐటీకి ప్రత్యేక మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 ప్రకారం…
నిజామాబాద్ కలెక్టరేట్ లో సోమవారం బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్…
తెలంగాణ సిరులగని సింగరేణి సంస్థ మరో రికార్డు సృష్టించబోతోంది. దేశంలోనే అతిపెద్ద భూగర్భ బొగ్గు గనిని వచ్చే నెలలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చేతులమీదుగా ప్రారంభించేందుకు…
-ప్రతి ఇంటికీ నల్లా -నాలుగేండ్లలో అందరికీ రక్షితనీరు -ఈ గ్రిడ్ ప్రపంచ రికార్డు సృష్టిస్తుంది -లక్షా 26 వేల కి.మీల పొడవున పైప్లైన్ -డీపీఆర్ సర్వేకు రూ.317కోట్లు…
తెలంగాణలో వాటర్ గ్రిడ్ ఏర్పాటుపై సచివాలయంలో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పంచాయితీ రాజ్, ఐటీ శాఖామంత్రి కేటీఆర్, పంచాయితీ రాజ్ శాఖ…