mt_logo

క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు : మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ 

ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలకు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్…

మరో తెలంగాణ పథకాన్ని కాపీ కొట్టిన కేంద్రం 

దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఖాతాలో మరో పథకం కూడా చేరింది. ఇప్పటికే రైతుబంధు, మిషన్‌ భగీరథ లాంటి…

పల్లె దవాఖానాలకు మరో 1,492 పోస్టులు 

పల్లె దవాఖానల్లో మరో 1,492 మంది వైద్యులను కాంట్రాక్ట్‌ పద్ధతిన నియమించేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రోగాలను ప్రాథమిక స్థాయిలోనే నిర్థారించి, చికిత్స అందించాలనే…

10 వేల పరిశ్రమలు మూతపడ్డాయి… మేక్ ఇన్ ఇండియాతో ఒరిగిందేం లేదు : కేంద్రంపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్ 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. మేకిన్ ఇండియాపై దేశంలో ఎక్క‌డంటే అక్క‌డ చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు.…

ప్రపంచంలో రైతుబంధు ఇచ్చే రాష్ట్రం ఒక్క తెలంగాణనే : సీఎం కేసీఆర్ 

రాబోయే పది రోజుల్లో రైతుబంధు సహాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. జగిత్యాల జిల్లా మోతెలో జరిగిన బహిరంగ సభలో…

కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు : సీఎం కేసీఆర్ 

జ‌గిత్యాల ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి కేసీఆర్.. కొండ‌గ‌ట్టు ఆంజనేయస్వామి ఆల‌య అభివృద్ధికి రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్న‌ట్లు సీఎం ప్ర‌క‌టించారు. జ‌గిత్యాల జిల్లాలోని మోతెలో ఏర్పాటు…

జగిత్యాలలో మెడికల్ కాలేజీ భవనానికి శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్ 

జగిత్యాలలో మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం శంకుస్థాపన చేశారు. ధరూర్‌ క్యాంపులోనే 27.08 ఎకరాల వైశాల్యంలో మెడికల్‌ కళాశాలను, దానికి అనుబంధంగా…

వైద్యారోగ్య శాఖలో 1,147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం 

ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. వైద్యారోగ్య శాఖలో 1,147 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు…

రేపటి నుంచి ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు

ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఈ నెల 8 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి(టీఎస్‌ఎల్పీఆర్బీ) అన్ని ఏర్పాట్లు పూర్తి…

నేడు సీఎం కేసీఆర్ జగిత్యాల పర్యటన 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫాంహౌస్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 12:30 గంటలకు జగిత్యాల…