mt_logo

తెలంగాణ బిడ్డ‌ల‌కు గురుకులాల‌తో ‘నీట్‌’గా ర్యాంకులు

‘ఆపరేషన్‌ బ్లూ క్రిస్టల్‌’ విజ‌య‌వంతం నీట్‌లో గురుకుల విద్యార్థుల హవా మొత్తం 275 మందికి మెడికల్‌ సీట్లు ప‌ట్టించుకొనే పాల‌కులు లేక‌.. ఆర్థిక ప‌రిస్థితి అంతంత మాత్ర‌మే…

నాడు విత్త‌నాల కోసం క్యూలైన్లు.. నేడు అంత‌ర్జాతీయ సీడ్‌హ‌బ్‌గా తెలంగాణ‌

సీఎం కేసీఆర్ సంక‌ల్పంతో తొమ్మిదేండ్ల‌లోనే సీన్ రివ‌ర్స్‌ తెలంగాణ స‌ర్కారును ప్ర‌శంసించిన జ‌ర్మ‌నీ అగ్రిక‌ల్చ‌ర్ బృందం స‌మైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో విత్త‌నాల కొర‌త‌.. సాగునీళ్లు లేక‌……

కేసీఆర్‌ను తరతరాలు గుర్తుపెట్టుకుంటారు: టీటీడీ చైర్మన్

స్వరాష్ట్రం సాధించి, సస్యశ్యామలం చేసి చరిత్ర సృష్టించారు ఆకాశం నుంచి జలాశయాలను చూసి అబ్బురపడ్డ టీటీడీ  చైర్మన్ సిరిసిల్ల: హెలికాప్టర్ లో హైదరాబాద్ నుంచి సిరిసిల్ల కు…

20 కోట్లతో  కోటిలింగాల వద్ద సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు

సిద్దిపేట, జూన్ 15:  రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీష్ రావుతో కలిసి  సిద్దిపేట పట్టణంలోని కోటిలింగాల వద్ద 20…

సిద్దిపేటలో 6 కోట్ల రూపాయల వ్యయంతో మోడ్రన్ స్లాటర్ హౌజ్ ప్రారంభం 

సిద్దిపేట, జూన్ 15:  సిద్దిపేట పట్టణ శివారు ఇర్కోడ్ లో 6 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన మోడ్రన్  స్లాటర్ హౌజ్ ను రాష్ట్ర ఆర్థిక,వైద్య,…

మన పల్లె ప్రగతి – ప్రశంసిస్తున్నది యావత్ జగతి

•రాష్ట్రంలోని అన్ని గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలుగా ప్రకటించబడిన ఒకే రాష్ట్రం తెలంగాణ. •సమగ్ర గ్రామీణ అభివృద్ధికై నూతన పంచాయతీరాజ్ చట్టం అమలు. •1851 అవాస/ తండా…

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యత: మంత్రి కేటీఆర్

తంగళ్ళపల్లి మండలం జిల్లెల చెక్ పోస్ట్  నుండి  సిరిసిల్ల, అగ్రహారం,నంది కామన్, వెంకట్రావుపల్లి బోర్డర్  వరకు ప్రధాన రహదారి వెంబడి సింగరేణి వారి సహకారంతో ఏర్పాటు చేసిన…

వృద్ధులకు భరోసా కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

సిరిసిల్ల, జూన్ 14: నేడు రాజన్న సిరిసిల్లలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. అందులో భాగంగానే సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర…

డాక్టర్ల సేవకు నా శిరసాభివందనం

హైదరాబాద్, జూన్ 14:  రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నాడు జరిగిన వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా … ప్రముఖ ప్రభుత్వ దవాఖాన నిమ్స్’ విస్తరణ…

తెలంగాణలో వైద్యారోగ్య వ్యవస్థ ఉత్తమ ప్రణాళికతోనే విజయం సాధించింది : సీఎం కేసీఆర్

హైదరాబాద్, జూన్ 14:  రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నాడు జరిగిన వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా … ప్రముఖ ప్రభుత్వ దవాఖాన నిమ్స్’ విస్తరణ…