mt_logo

మహిళను ఆర్థికంగా బలోపేతం చేసే అంశాలు బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉంటాయి: మంత్రి హరీశ్ రావు

కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో 50 పడకల ప్రభుత్వాసుపత్రిని, ఇతర అభివృద్ధి పనులను మంత్రులు హరీశ్ రావు, మహేందర్ రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రారంభించారు.…

ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభం

ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్ శాంతి కుమారి  హైదరాబాద్: రాష్ట్ర…

సిద్దిపేట నుండి సికింద్రాబాద్ వరకు రైలు

 సిద్దిపేట నుండి సికింద్రాబాద్ వెళ్ళే రైలును జెండా ఊపి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాకి రైలు రావడం గొప్ప…

బీఆర్ఎస్‌ మీద ప్రధాని చేసిన అసత్య ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్

నిజామాబాద్ సభలో బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన అసత్య ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి…

ఈనెల 5న విజయ మెగా డెయిరీని ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్.. లక్ష మంది పాడి రైతులకు ప్రయోజనం

తెలంగాణ విజయ ఫెడరేషన్‌కి చెందిన మెగా డెయిరీ అన్ని నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్దమైంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో రావిర్యాల్ గ్రామ…

గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్

గజ్వేల్ నియోజకవర్గంలో పదివేల మందికి గృహలక్ష్మి ఇండ్లు సాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయబడతాయి. పీసీసీ అంటే పేమెంట్…

కాంగ్రెస్‌ పార్టీ గతం.. ఆ పార్టీ పని ఖతం: జగిత్యాలలో మంత్రి కేటీఆర్

బీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు చేస్తున్న ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. జ‌గిత్యాల‌లో 20 ఎక‌రాల విస్తీర్ణంలో రూ. 40 కోట్ల‌తో…

మైనంప‌ల్లి రాజకీయ జీవితం హ‌స్త‌వ్య‌స్తం.. హ‌న్మంత‌రావు రాక‌తో కాంగ్రెస్‌కు కీల‌క నేతల గుడ్‌బై!

తా చెడ్డ కోతి వ‌న‌మ‌ల్లా చెరిచె అనేది సామెత‌..ఇది ఇప్పుడు మైనంప‌ల్లి హ‌న్మంత‌రావుకు అచ్చంగా స‌రిపోతున్న‌ది..త‌న కొడుకు రోహిత్‌కు టికెట్ ఇవ్వ‌డంలేన‌ది నోటిదూల‌ను ప్ర‌ద‌ర్శించి బీఆర్ఎస్ పార్టీ…

మోడీ గారు.. మా మూడు ప్రధాన హామీల సంగతేంటి?: మంత్రి కేటీఆర్

ప్రధాని నరేంద్ర మోడీ గారు.. మా మూడు ప్రధాన హామీల సంగతేంటి…??? అని ప్రశ్నిస్తూ..  మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.  మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు?,…

ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. 5% ఐఆర్ ప్రకటన.. త్వరలో కొత్త పీఆర్సీ

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపు కోసం పే రివిజన్ కమిటీని ( పీఆర్సీ) నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ చైర్మన్…