mt_logo

కాంగ్రెస్ కరోనా కన్నా డేంజర్: మంత్రి సింగిరెడ్డి

రైతుబంధు పంపిణీ చేయొద్దని ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే లేఖ రాయడంపై ఒక ప్రకటనలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. …

రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్ళడంతో కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం బయట పడింది

సంగారెడ్డి జిల్లా, సదాశివపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. తదనంతరం మన బిన్ ఫౌండేషన్ నేత ముఖీమ్ తన మద్దతు దారులతో…

కేసీఆర్‌ను విమర్శిస్తున్న రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఆయన కాలి గోటికి కూడా సరిపోరు: మంత్రి వేముల

కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారు కేసీఆర్ సర్కార్ హ్యాట్రిక్ విజయం ఖాయం బీజేపీ,కాంగ్రెస్ పార్టీలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు –…

నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా సునీత లక్ష్మారెడ్డి.. మెదక్ ఎంపీగా ప్రస్తుత ఎమ్మెల్యే మదన్ రెడ్డి

నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ప్రస్తుత నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి ఆమెకు…

కాంగ్రెస్‌ని నమ్మొద్దు.. కొడంగల్‌లో కర్ణాటక రైతుల ర్యాలీ

వికారాబాద్ జిల్లా, కొడంగల్: కర్ణాటక రాష్ట్రంలో 6 గ్యారెంటీ పథకాల హామీతో, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇచ్చిన 6 గ్యారంటీ హామీలు నెల తిరక్క ముందే……

కాంగ్రెస్, బీజేపీ చేతుల్లో తెలంగాణని పెడితే అభివృద్ధి కుంటుపడుతుంది: మంత్రి గంగుల

కాంగ్రెస్, బీజేపీ చేతులలో తెలంగాణ పెడితే అభివృద్ధి కుంటుపడుతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బొమ్మకల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. 2009 గా నన్ను…

కాంగ్రెస్‌ను నమ్మి మోసపోవద్దు: కర్ణాటక రైతుల ఆందోళన

కాంగ్రెస్‌ను నమ్మి తెలంగాణ ప్రజలు ఓటు వేయొద్దని కల్యాణ కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు ధర్మారెడ్డి అక్కడి రైతుల బాధ కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. కర్ణాటకలోని రాయిచూర్‌కు…

రాష్ట్రం సుభిక్షంగా వుండాలంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి: గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ  శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి  మీడియా సమావేశం నిర్వహించారు. ప్రెస్ మీట్‌లో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల…

రేవంత్ సోనియాను ఇంతకుముందు బలిదేవత అన్నాడు.. ఇప్పుడు దేవత అంటున్నాడు: హరీష్ రావు

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజికవర్గంలో ఈ నెల 30న సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో కార్యకర్తల సన్నాహక సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు..…

మేడిగడ్డ ఘటన వెనుక సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయి – ఇరిగేషన్ శాఖా అధికారులు

మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్‌లోని 7వ బ్లాక్ వద్ద మూడు పిల్లర్లు కుంగడంపై మహదేవ్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లర్ కింద భారీ శబ్దం రావడంతో కుట్ర…