mt_logo

తెలంగాణ గడ్డపై పరాయి ఆధిపత్యం సహించం- దేవీప్రసాద్

శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో వాణిజ్యపన్నుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ విజయోత్సవసభకు తెలంగాణ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా…

నమస్తేతెలంగాణ సీఎండీ లక్ష్మీరాజంను రాజ్యసభకు పంపిస్తా- కేసీఆర్

తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాల్లో తనతో ఉండి తెలంగాణ కోసం పోరాడిన నమస్తే తెలంగాణ సీఎండీ లక్ష్మీరాజంను పెద్దల సభకు పంపిస్తానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం…

పొన్నాల దొంగల ముఠా నాయకుడు- కేసీఆర్

పోలవరం డిజైన్ మార్చకపోతే ప్రాజెక్టును అడ్డుకుంటామని, ఆంధ్రా ఉద్యోగులకు ఆప్షన్లు ఉండొద్దని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ మాట్లాడిన పొన్నాల, దామోదర, డీఎస్ లపై టీఆర్ఎస్ అధినేత…

చంద్రబాబు మాట్లాడింది జోక్ ఆఫ్ ది మిలీనియం-కేసీఆర్

తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పడం చూస్తే నవ్వొస్తుందని, ఇంతకంటే హాస్యం మరొకటి లేదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. జోక్ ఆఫ్…

ఎన్నికలు బహిష్కరించిన ముంపు మండల ప్రజలు!

పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏడు మండలాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక ఎన్నికలను బహిష్కరించే దిశగా కదులుతున్నారు.…

టీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన మార్చి 22న?

వచ్చే లోక్ సభ, శాసనసభ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో రూపకల్పనలో టీఆర్ఎస్ పార్టీ బిజీగా ఉంది. గురువారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో మేనిఫెస్టో కమిటీ సభ్యులు…

పవన్.. పతనానికి పరాకాష్ట

By: జైని మల్లయ్యగుప్త స్వాతంత్య్ర సమరయోధుడు పవన్ జనసేనను తెలంగాణ ఆకాంక్షలమీద దాడిగానే చూడాలి. పోరాటాలకు, త్యాగాలకు తరతరాలుగా చిరునామాగా నిలిచిన తెలంగాణ యువతను సినిమా వెర్రిమాలోకంలో…

టీఆర్ఎస్ ను గెలిపిస్తే ప్రజలచేతిలోనే రిమోట్-నాయిని నర్సింహారెడ్డి

మహబూబ్ నగర్ జిల్లా వైసీపీ ఇన్చార్జి ఎం సురేందర్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు బుధవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కేకే సమక్షంలో టీఆర్ఎస్…

పోలవరం డిజైన్ మార్చకుంటే ప్రాజెక్ట్ కట్టనివ్వం-కేసీఆర్

పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చకుంటే ఊరుకునేదిలేదని, కాని పక్షంలో ప్రాజెక్టును అడ్డుకుంటామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముంపుకు గురయ్యే ఏడు మండలాలు తెలంగాణలోనే ఉండాలని…

ఆంధ్రా పార్టీలను తరిమితరిమి కొట్టాలి- కేటీఆర్

కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీలనుద్దేశించి చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని, పక్క రాష్ట్రాల వారిని, గడ్డపోల్లను మనం పట్టించుకోవద్దని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. సినీ నటుడు పవన్…