mt_logo

అపశకున పత్రికలు!

-తెలంగాణ మీద విషకథనాలు ఆంధ్ర మీడియా తెలంగాణ ప్రయోజనాలను ఓర్వబోదని మరోసారి తేటతెల్లమైంది. తెలంగాణ ఉద్యమ కాలంనుంచి ఈ ధోరణి ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నా.. ముఖ్యంగా తెలంగాణ…

శ్రీశైలం నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకుంటుంది..

శాసనసభలో ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ శ్రీశైలం నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరగా దీనిపై స్పందించిన మంత్రి హరీష్ రావు నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకుంటుందని, త్వరలోనే దీనిపై…

సీఎం కేసీఆర్ ప్రాణాన్ని పణంగా పెట్టిన రోజు- రసమయి

ఈరోజు సీఎం కేసీఆర్ తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన రోజని, ఉద్యమంలో కేసీఆర్ ముందు నడిచి ప్రజలను భాగస్వామ్యులను చేశారని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.…

మిషన్ తెలంగాణ సాధించాం.. మిషన్ కాకతీయ నెరవేర్చుతాం..

శాసనసభలో శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లుకు వివిధ పార్టీల సభ్యులనుండి ఏకగ్రీవ ఆమోదం లభించింది. రూ. 100 కోట్ల 643 లక్షల అంచనాలతో ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనసభ,…

బడ్జెట్ బిల్లుకు ఆమోదం తెలిపిన శాసనసభ..

బడ్జెట్ బిల్లుకు శాసనసభ, శాసనమండలిలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, ఎంఐఎం, వైసీపీ పార్టీలు మద్దతు తెలిపాయి. బిల్లు ఆమోదం పొందగానే సభను రేపటికి…

ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టిన ఆర్ధికమంత్రి..

శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ ద్రవ్యవినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ ప్రారంభం కాగానే సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఎట్టిపరిస్థితుల్లో బడ్జెట్…

టీ-పాస్- 2014 ముసాయిదా బిల్లుకు ఆమోదం

తెలంగాణ నూతన పారిశ్రామిక విధాన బిల్లును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గురువారం శాసనసభలో ప్రవేశపెట్టగానే అన్ని పక్షాల సభ్యుల హర్షధ్వానాల మధ్య శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.…

2 ఎకరాల్లో ఆదివాసీలకు, లంబాడీలకు బంజారాహౌస్

వక్ఫ్ భూములు చాలావరకు అన్యాక్రాంతమయ్యాయని, వాటిని కాపాడటం తమ బాధ్యత అని శాసనసభలో చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు కల్పిస్తామని,…

ఇన్నోవేట్.. ఇంక్యుబేట్.. ఇన్ కార్పోరేట్!

గ్లోబల్ మార్కెట్ ను ఆకట్టుకునేలా మేడిన్ తెలంగాణ ముద్ర కలిగి ఉన్న మన వస్తువులను, ఉత్పత్తులను దేశవిదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా తెలంగాణకు ప్రముఖ స్థానం కల్పించే…

కోళ్ళ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది..

భారతదేశంలో పౌల్ట్రీ ఒక పెద్ద పరిశ్రమ అని, కోళ్ళ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన ఉందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. హైటెక్స్ లో బుధవారం…