తెలంగాణ రాష్ట్ర పథకాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకం అద్భుతమంటూ నీతి ఆయోగ్ కితాబునిచ్చింది. ఈ…
శాసనసభలో సభ్యులు అడిగిన పంటనష్టం, రుణమాఫీ, ఫసల్ భీమా యోజనలపై ప్రశ్నలకు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమాధానమిస్తూ.. “కేంద్ర పంటల భీమా…
నాణ్యమైన పత్తి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నంబర్ వన్గా ఉందని, పత్తిసాగు విస్తీర్ణంలో దేశంలో రెండో స్థానంలో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి…
హైదరాబాద్ లోని తెలుగు యూనివర్సిటీలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ కిషన్ రావు, ఉద్యోగులు,…
“సమైక్య పాలనలో సర్వశక్తులూ ఉడిగిపోయి సతమతమైన పల్లెలు, పట్నాలు, ఇప్పుడు ఎలా కళకళలాడుతున్నాయో, కాసులతో గలగలలాడుతున్నాయో.. గురువారం శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ సోదాహరణంగా వివరించారు. “చేసే వాళ్లనే…
కొత్త రాష్ట్రమైనా పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ మొదటి వరుసలో ఉంటోంది. నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరం పెట్టుబడిదారులను ఆకర్షించడంలో యువతకు ఉపాధి అవకాశాలు…
సేంద్రీయ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహంపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమాధానం ఇస్తూ.. “రైతాంగం శ్రేయస్సు కోసం…
టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ఇతర రాష్ట్రాల కంటే ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. ఇప్పటికే స్పేస్టెక్ పేరుతో విధి విధానాలు సిద్ధం చేసిన ప్రభుత్వం తాజాగా…
ఆర్టీసీ ప్రవేశపెట్టిన కార్గో పార్శిల్ సేవల ద్వారా రూ.62.02 కోట్ల ఆదాయం వచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల…