mt_logo

టీ-వర్క్స్ సహకారంతో మొదలైన బయోపాట్స్ తయారీ

జోగుళాంబ గద్వాలజిల్లా చింతలకుంట గ్రామ జడ్పీ పాఠశాలలో చదువుతున్న శ్రీజ గ్రామీణ నేపథ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ.. సృజనాత్మకంగా తను రూపొందించిన పర్యావరణహిత వేరుశెనగ పొట్టు కుండల (బయో…

జై జవాన్.. జై కిసాన్ : మంత్రి కేటీఆర్

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు వ్యవసాయ చట్టాల రద్దుపై, రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘అధికారంలో ఉన్నవారి శ‌క్తి…

రైతు ఉద్యమ ఫలితం.. మూడు కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేసిన కేంద్రం

దేశవ్యాప్త అన్నదాత‌లు పోరాటానికి కేంద్రం తలొగ్గింది. మూడు కొత్త వ్య‌వ‌సాయ‌ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం ఉదయం జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్ర‌ధాని…

కరోనా సంక్షోభానంతర అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రణాళికలు : మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో కరోనా సంక్షోభం తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నందున, అందివచ్చిన పెట్టుబడి అవకాశాలను ఉపయోగించుకొనేలా ప్రణాళికలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్…

వరిధాన్యం సేకరణపై గవర్నర్ కు వినతి పత్రం అందించిన మంత్రుల బృందం

యాసంగి వరిసాగు, వరిధాన్యం సేకరణపై తెలంగాణ రైతుల సమస్యలను కేద్రం దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారం దిశగా కృషి చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోని…

మానవత్వం చాటిన మంత్రి కేటీఆర్.. క్షతగాత్రులకు స్వయంగా సహాయక చర్యలు

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. బుధవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల సహాయక చర్యల్లో స్వయంగా పాల్గొని…

వడ్లు కొంటరా ? కొనరా ? : కేంద్రానికి సీఎం కేసీఆర్ సూటి ప్రశ్న

తెలంగాణాలో పండించే వడ్లు కొంటరా ? కొనరా ? అంటూ కేంద్రానికి సూటి ప్రశ్న వేశారు సీఎం కేసీఆర్. గురువారం టీఆర్ఎస్ చేపట్టిన రైతు మహాధర్నాలో పాల్గొన్న…

ఈ మహా యుద్ధం ఆరంభం మాత్రమే : రైతు మహాధర్నాలో సీఎం కేసీఆర్

అద్భుత‌మైన పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ‌ రైతాంగం ప్ర‌యోజ‌నాల‌ను ర‌క్షించుకోవాల‌ని ఈ మహాధర్నాను ప్రారంభించామని సీఎం కేసీఆర్ తెలిపారు. గురువారం ఇందిరా పార్క్ వ‌ద్ద టీఆర్ఎస్ పార్టీ…

ధరణి పోర్టల్ మైలురాయిగా నిలుస్తుంది : మంత్రి హరీష్ రావు

భూమి రికార్డుల నిర్వహణలో ధరణి పోర్టల్ మైలురాయిగా నిలుస్తుందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి టి. హరీష్ రావు పేర్కొన్నారు. ధరణి పోర్టల్ ఏర్పాటైన ఒక సంవత్సర…

ధాన్యం కొనుగోలుపై ప్రధానికి లేఖ రాసిన సీఎం కేసీఆర్

ధాన్యం కొనుగోలుపై వెంటనే ఎఫ్‌సీఐకి ఆదేశాలివ్వాల‌ని సీఎం కేసీఆర్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 2020-21 ర‌బీలో మిగిలిన 5 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల…