mt_logo

ఉస్మానియా ఆసుపత్రిలో సీటీస్కాన్, క్యాథ్ ల్యాబ్‌ను ప్రారంభించిన మంత్రి హ‌రీశ్‌రావు

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు మంగళవారం ఉస్మానియా ఆస్ప‌త్రిలో కొత్త‌గా ఏర్పాటు చేసిన సీటీ స్కాన్‌ను, క్యాథ్ ల్యాబ్‌ను ప్రారంభించారు. వీటితోపాటు అగ్నిమాప‌క యంత్రం, ఆక్సిజ‌న్…

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు కేటీఆర్ అభినందనలు

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం…

వైద్యారోగ్యరంగంలో తెలంగాణకు రెండు జాతీయ అవార్డులు

వైద్యారోగ్యరంగంలో తెలంగాణ దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా మరోసారి నిలిచింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో తెలంగాణకు రెండు అవార్డులు దక్కాయి.…

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం.. అన్ని స్థానాలు క్లీన్ స్వీప్

తెలంగాణ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాల‌ను టీఆర్ఎస్ పార్టీనే కైవ‌సం…

తమిళనాడు శ్రీరంగం ఆలయంలో ప్ర‌త్యేక పూజలు నిర్వహించిన సీఎం కేసీఆర్

సోమవారం ప్రత్యేక విమానంలో తమిళనాడు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, తిరుచిరాప‌ల్లి జిల్లా శ్రీరంగంలోని రంగ‌నాథ‌స్వామి ఆల‌యంలో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి స్వామి వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి,…

పుట్టినరోజును పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న రాజ్యసభ్యులు కె. కేశవరావు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా తన పుట్టినరోజు పురస్కరించుకుని తన కుమార్తె మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి…

హైదరాబాద్ లో 250 స్వచ్ఛ ఆటోలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

స్వచ్ఛ హైదరాబాద్‌ లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ కొత్తగా సమకూర్చిన 250 స్వచ్ఛ ఆటోలను సనత్‌నగర్‌లోని జీహెచ్‌ఎంసీ వెల్ఫేర్‌ గ్రౌండ్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.…

ఒమిక్రాన్ నేపథ్యంలో మరోవారం సండే ఫండే రద్దు

కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ అలజడి నేపథ్యంలో డిసెంబర్‌ 12న (ఆదివారం) ట్యాంక్‌బండ్‌ వద్ద సండే-ఫన్‌డే, పాతబస్తీలో ‘ఏక్‌ శాం-చార్మినార్‌ కే నామ్’ వినోద కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు…

గాంధీలో సిటీస్కాన్ సేవలు ప్రారంభించిన హ‌రీశ్‌రావు

హైద‌రాబాద్ లోని గాంధీ ఆస్ప‌త్రిలో సీటీ స్కాన్ సేవ‌ల‌ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు శ‌నివారం ఉద‌యం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు…

పవర్ లూం క్లస్టర్లేవి ? : కేంద్రాన్ని నిలదీసిన మంత్రి కేటీఆర్

తెలంగాణలో పవర్ లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వ తీరుపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు చేనేత జౌళిశాఖ మంత్రి కేటీఆర్…