mt_logo

తెలంగాణ ప్రగతిలో హైదరాబాద్ గ్రేట్

తెలంగాణ ప్రగతిలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పాత్ర కీలకంగా మారింది. పట్టణ విస్తీర్ణం తక్కువైనా విద్య, వైద్య, ఐటీ రంగాల్లో నగరానికి ప్రత్యేక స్థానం ఉంది. తాజాగా తెలంగాణ…

టీఆర్ఎస్ పార్టీ సింహం లాంటిది : ఎమ్మెల్సీ కవిత

టీఆర్ఎస్ పార్టీ సింహం లాంటిందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ ప్ర‌జ‌ల గుండెల్లో గులాబీ పార్టీ రారాజుగా నిలిచిపోయింద‌ని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్…

లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ పాత్ర కీలకం : మంత్రి కేటీఆర్

లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ కీల‌కపాత్ర పోషిస్తుంద‌ని చెప్ప‌డానికి గ‌ర్విస్తున్నాను అన్నారు రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్. లైఫ్ సైన్సెస్ రంగం…

వివక్షను ఎదిరించిన ఆరేళ్ళ చిన్నారికి ఫిదా అయిన మంత్రి కేటీఆర్

కోజికోడ్ కు చెందిన ఆరేళ్ల చిన్నారి టాలెంట్‌కు మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. మెహక్ ఫాతిమా అనే ఆరేళ్ల పాప, మూడేళ్ళ తన తమ్ముడికి తండ్రి క్రికెట్…

తెలంగాణకు తలమానికం మల్లన్నసాగర్ : మంత్రి హరీష్ రావు

బుధవారం సీఎం కేసీఆర్ మల్లన్న సాగర్ జలాశయం ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… తెలంగాణకే…

మల్లన్న సాగర్… తెలంగాణ జల హృదయ సాగరం : సీఎం కేసీఆర్

మ‌ల్ల‌న్న సాగ‌ర్ కేవలం రిజర్వాయర్ మాత్రమే కాదని, తెలంగాణ ప్రజల జ‌ల‌ హృద‌యం సాగ‌రం అని అభివర్ణించారు ముఖ్య‌మంత్రి కేసీఆర్. బుధవారం మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టును ప్రారంభించి,…

మల్లన్న సాగర్ జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్

కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మ‌ల్ల‌న్న సాగ‌ర్ జ‌లాశ‌యంలో అద్భుత దృశ్యం ఆవిష్కృత‌మైంది. మల్లన్నసాగర్‌ జలాశయాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఈ…

మల్లన్న సాగర్ ఆవిష్కరణ… సాగునీటి చరిత్రలో సువర్ణాధ్యాయం : మంత్రి కేటీఆర్

మల్లన్న సాగర్ ఆవిష్కరించే ఈరోజు సాగునీటి చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగిన రోజు అని మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం మల్లన్నసాగర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి జాతికి అంకితం…

బండి సంజయ్ పై రగులుతున్న అసమ్మతి సెగ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై అసమ్మతి సెగ రగులుతోంది. సంజయ్‌ ఒంటెత్తు పోకడలపై అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా నోరు విప్పుతున్నారు. సీనియర్‌, జూనియర్‌ అన్న తేడా…

కిషన్ రెడ్డి పార్లమెంటులో ఎప్పుడైనా తెలంగాణ కోసం మాట్లాడారా ? : మంత్రి నామా నాగేశ్వరరావు

తెలంగాణ మీద కక్ష తోనే కేంద్రం సహకరించడం లేదని టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. మంగళవారం నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి చరిత్ర…