mt_logo

ప్రాజెక్టులపై కేంద్ర వైఖరిని ఎండగట్టిన మంత్రి కేటీఆర్

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టుల‌పై నిర్ల‌క్ష్యం చూపుతోందని, సోషల్ మీడియా వేదికగా కేంద్ర వైఖ‌రిని ఎండ‌గ‌ట్టారు.…

ఆరు నెలలు శ్రద్ద పెట్టి చదవండి… ప్రభుత్వ కొలువు మీదే : మంత్రి కేటీఆర్

సీఎం కేసీఆర్ ఇటీవల 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల నోటోఫికేషన్ గురించి వెల్లడించగా… ఈ ఉద్యోగ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్…

తెలంగాణలో రేపట్నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణ‌లో రేప‌ట్నుంచి (మార్చి 15) ఒంటిపూట బ‌డులు ప్రారంభం కానున్నాయి. అన్ని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల్లో మంగ‌ళ‌వారం నుంచి ఒంటిపూట బ‌డులు నిర్వ‌హించాల‌ని స్కూల్ ఎడ్యుకేష‌న్ డైరెక్ట‌ర్…

రాష్ట్రంలో కొత్తగా 33 మెడికల్ కాలేజీలు : మంత్రి హ‌రీశ్‌రావు

తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా 33 మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటు కాబోతున్నాయని, దీనివల్ల రాష్ట్రానికి సంవ‌త్స‌రానికి 2 వేల సీట్ల చొప్పున ఎంబీబీఎస్ సీట్ల‌ను పెరుగుతాయని రాష్ట్ర వైద్యారోగ్య…

రైతు బిడ్డలు రాజ్యాంగ పదవుల్లో ఉండటం రాష్ట్ర అదృష్టం : మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో మూడు అత్యున్నత పదవుల్లో రైతు బిడ్డలు ఉండడం ఆనందాన్ని కలిగిస్తోందన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. శాస‌నమండ‌లి చైర్మ‌న్‌గా రెండోసారి ప‌ద‌వీ బాధ్య‌త‌లు…

ఉప్పల్ ఫ్లైఓవర్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

ఉప్పల్ ఫ్లై ఓవర్ పనులకు, నాచారంలో ఎస్టీపీ పనులకు శుక్రవారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అలాగే ఉప్పల్ రింగ్ రోడ్డులోని థీమ్ పార్కును ప్రారంభించి, అనంతరం…

సీఎం కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు : యశోద వైద్య బృందం

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత యశోద వైద్యులు ప్రెస్‌మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించారు. చేయి నొప్పిగా ఉందని సీఎం చెప్పారని.. అందుకే…

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధనే ధ్యేయంగా ‘మన ఊరు – మన బడి’ : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మ‌న ఊరు – మ‌న బ‌డి ప‌థ‌కాన్ని అమలు చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం శాస‌న‌స‌భ‌లో…

కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఏప్రిల్ నుండి ప్రారంభం : మంత్రి హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న మరో ప్రతిష్టాత్మక పథకం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్. గర్భిణీ స్త్రీలను రక్తహీనత బారినుండి కాపాడే ఈ పథకాన్ని వచ్చే ఏప్రిల్…

మిషన్ భగీరథకు తమిళనాడు ఇంజనీర్ల కితాబు

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి దేశవ్యాప్తంగా ప్రశంశలు దక్కుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో పర్యటించిన తమిళనాడు ఇంజనీర్ల బృందం అద్భుతమని కొనియాడారు. ఇంజినీర్ల…